Just In
- 11 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 12 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 16 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 17 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Movies Karthika Deepam 2 April 24th: దీప తాళికట్టిన భార్య.. నరసింహ చెప్ప పగలగొట్టిన సుమిత్ర
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్వల్పంగా తగ్గిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు
పెద్ద నోట్ల రద్దు కారణంగా వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలను స్వల్పంగా తగ్గించి ఊరటనిచ్చింది.
రూ.
500
మరియు
రూ.
1000
నోట్ల
రద్దు
తరుణంలో
చిన్న
నోట్ల
జాడ
అంతకంతకూ
కరువైపోతోంది.
కేవలం
కొద్ది
మొత్తంలో
ఉన్న
రూ.
100
మరియు
దాని
కన్నా
తక్కువ
విలువైన
నోట్ల
మార్పిడి
చాలా
వరకు
తగ్గిపోయింది.
దీని
సామాన్య
ప్రజానీకం
తీవ్ర
ఇబ్బందులను
ఎదుర్కుంటోంది.
అయితే
దేశ
వ్యాప్తంగా
ఇంధన
ధరలను
తగ్గించి
స్వల్ప
ఊరటనిచ్చింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగ సవరించిన ఇంధన ధరల్లో పెట్రోల్ మీద రూ. 1.46 మరియు డీజల్ మీద రూ. 1.53 లు తగ్గించింది. గత మూడు నెలల నుండి ఆరు సార్లు వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్ ధర నిన్నటి (నవంబర్ 15, 2016)సవరణతో స్వల్పంగా తగ్గింది.
ఇంధన ధరల సవరణల తరువాత గత రాత్రి (నవంబర్ 15, 2016) ఇంధన ధరలు ఢిల్లీలో ఇలా ఉన్నాయి. పెట్రల్ లీటర్ రూ. 66.16 మరియు డీజల్ ధర రూ. 54.88 లుగా ఉంది.
చివరి సారి జరిగిన ఇంధన ధరల సవరణల ప్రకారం లీటర్ పెట్రోల్ మీద రూ. 0.89 పైసలు మరియు లీటర్ డీజల్ మీద 0.86 పైసల వరకు పెంచడం జరిగింది.
గత మూడు నెలలుగా జరిగిన ఇంధన ధరల సవరణల్లో ఆరు సార్లు పెట్రోల్ ధరలు పెంచడం ద్వారా లీటర్ పెట్రోల్ మీద మొత్తం 7.53 రుపాయలు పెరిగింది మరియు మూడు సార్లు డీజల్ ధరలు పెంచడం ద్వారా లీటర్ డీజల్ మీద రూ. 3.90 లు పెరిగింది.
పెట్రో ధరల సవరణ గురించి "ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్" స్పందిస్తూ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం ద్వారా దేశీయంగా ఇంధన ధరలు తగ్గించబడ్డాయని తెలిపింది.
- ఎలక్ట్రిక్ రైళ్ల తరహాలో నడిచే ఎలక్ట్రిక్ ట్రక్కులు ఇప్పుడు ఇండియాలో
- వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్
- ఇండియన్ ఇగ్నిస్ లో హైబ్రిడ్ టెక్నాలజీ