Just In
- 9 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 11 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 11 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 13 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Movies ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
ఈ సారి డీజల్ పై బాధుడు
జనవరి నెలలో ఇంధన ధరలు రెండవ సారి పెరిగాయి. ఈ సారి పెట్రోల్ మీద స్వల్పంగా డీజల్ మీద భారీగా ధర పెరిగింది. జనవరి 15 న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం మేరకు ఇంధన ధరలు పెరిగాయి.
డీజల్
వినియోగ
వాహనదారులకు
పెద్ద
చేదు
వార్త,
అయితే
పెట్రోల్
ను
కూడా
వదల్లేదు.
ఆదివారం
రాత్రి
(జనవరి
15,
2017)
ప్రభుత్వ
చమురు
రంగ
సంస్థల
సమావేశంలో
పెట్రోల్
మీద
42
పైసలు
మరియు
డీజల్
మీద
రూ.
1.03
ల
మేర
పెంపును
ప్రకటించాయి.
అయితే ఈ పెంపుకు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పన్నును కలుపలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు పన్నును కలుపుకుంటే ఇంధన ధరల్లో పెంపు ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఢిల్లీలో వ్యాట్ కలుపుకుంటే లీటర్ పెట్రోల్ మీద 53 పైసలు ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 71.13 లుగా ఉంది. పెంపునకు ముందు దీని ధర రూ. 70.60 లుగా ఉండేది. డీజల్ మీద అన్ని పన్నులతో కలుపుని పెంపు రూ. 1.20 లుగా ఉంది. పెంపు అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 59.02 లుగా ఉంది. పెంపుకు ముందు దీని ధర రూ. 57.82 లుగా ఉంది.
అంతర్జాతీయ విపణిలో పెట్రోల్ మరియు డీజల్ ధరల్లో పెరుగుదల మరియు అంతర్జాతీయంగా ఇంధన కొనుగోళ్ల మీద డాలరుతో రుపాయి మారకం రేటు విలువ తక్కువ కావడంతో దేశీయంగా ఇంధన ధరల పెంపును చేపట్టినట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
- 2017 లో విడుదల కానున్న నాలుగు సబ్ కాంపాక్ట్ SUVలు
- మార్కెట్లోకి విడుదలైన మారుతి ఇగ్నిస్: ధర ఎక్కువే అంటున్న విశ్లేషకులు...!!
హ్యాచ్బ్యాక్
ధరలో
ఆరు
మరియు
ఏడు
మంది
సీటింగ్
సామర్థ్యాన్ని
కలిగి
ఉన్న
డాట్సన్
గో
ప్లస్
కారు
ఎక్ట్సీరియర్
మరియు
ఇంటీరియర్
ఫోటోలు