Just In
- 33 min ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 2 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 6 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 8 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దేశ వ్యాప్తంగా విద్యుత్ వాహనాల వినియోగం పెంచండి-ఫేమ్ ఇండియా
దేశ
వ్యాప్తంగా
ఎకో
ఫ్రెండ్లి
మరియు
హైబ్రిడ్
వాహనాలను
వినియోగించడం
వలన
ఉద్గారాలను
అరికట్టవచ్చని
ఫేమ్
ఇండియా
ఆర్గనైజేషన్
తెలిపింది
ఈ
సందర్భంగా
ఎకో
డ్రైవ్
ర్యాలీని
ప్రారంభింస్తోంది.
ఎలక్ట్రిక్
వాహనాల
వినియోగాన్ని
పెంచాలనే
ఉద్దేశంతే
చేపట్టిన
ఈ
కార్యక్రమం
ద్వారా
ప్రజల్ని
చైతన్యపరచడానికి
ప్రయత్నిస్తున్నట్లు
తెలిపారు.
వీటికి
సంభందించిన
ర్యాలి
మరియు
ప్రదర్శనలను
డిల్లీ,
జైపూర్
మరియు
ఛండీఘర్
నగరాలలో
నిర్వహించనున్నారు.
Also
Read:
కాశ్మీర్
నుండి
కన్యాకుమారి
వరకు
సాహస
యాత్ర
చేస్తున్న
బుల్లి
కారు.
ఫేమ్(ఫాస్టర్
అడాప్షన్
అండ్
మ్యానుఫ్యాక్టరింగ్
ఆఫ్
హైబ్రిడ్
అండ్
ఎలక్ట్రిక్
వెహికల్స్)
ఇండియా
ఆర్గనైజేషన్
సొసైటి
ఆఫ్
మ్యానుఫాక్చరర్స్
ఆఫ్
ఎలక్ట్రిక్
వెహికల్స్
ఆధ్వర్యంలో
ఈ
కార్యక్రామాన్ని
నిర్వహించనున్నారు.
ఈ
కార్యక్రమాన్ని
వరుసగా
నవంబర్
26,
30
మరియు
డిసెంబర్
7
వ
తేదిన
ఆయా
నగరాలోల
నిర్వహించనున్నారు.
Also
Read:
ప్యారిస్
టెర్రరిస్ట్ల
దాడిని
రికార్డ్
చేసిన
కారు
కెమెరా
హైబ్రిడ్
మరియు
ఎలక్ట్రిక్
ఆప్షన్లను
కలిగిన
కార్లు,
ద్విచక్ర
వాహనాలు
మరియు
బస్సుల
తో
ఈ
ర్యాలీలో
పాల్గొన
వచ్చు.
మరియు
ఇందులో
పాల్గొనె
వారి
వాహనాలు
ముందుగా
అక్కడ
ప్రదర్శించాల్సి
ఉంటుంది.
ఆ
తరువాత
ర్యాలీ
ఎర్ర
కోట
నుండి
గుర్గావ్
వరకు
దాదాపుగా
40
కిలోమీటర్ల
దూరం
నిర్వహించనున్నారు.
Also
Read:
ఒక్క
సారి
ఛార్జింగ్తో
1496
కిలోమీటర్లు
చుట్టొచ్చిన
కారు.
ఇంకెందు
ఆలస్యం
మీ
దగ్గర
కనుక
ఎలక్ట్రికా
వాహనాలు
ఉంటే
వాటిని
ఈ
ఎకో
డ్రైవ్
ర్యాలీలో
ప్రదర్శించి
అందరు
ఎలక్ట్రిక్
వాహనాలను
కొనే
దిశగా
మోటివేట్
చేయండి.