Just In
- 13 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 16 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 19 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 22 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Movies ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భారత్కు రానున్న జపనీస్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ!
మెరుపు వేగంతో దూసుకువెళ్లే బుల్లెట్ ట్రైన్లు మన దేశంలో కూడా అందుబాటులోకి రానున్నాయి. జపనీస్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని ఉపయోగించుకొని భారతదేశంలో హై స్పీడ్ రైల్వే వ్యవస్థను నిర్మించాలని మన సర్కారు భావిస్తోంది. భారత్లో ఈ తరహా హై స్పీడ్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, జపాన్ ప్రదాన మంచ్రి షింజో అబేలు ఉమ్మడిగా ప్రకటన చేశారు.
ఈ మేరకు ఇరు వర్గాలు 424 బిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో 71 బిలియన్ డాలర్లను ముంబై మెంట్రో లైన్-3 ప్రాజెక్ట్ కోసం, మిగిలిన మొత్తాన్ని మరో ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణం కోసం వినియోగించనున్నారు. భారత్లో హై స్పీడ్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న జపాన్ ఆసక్తిని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆహ్వానించారు. బుల్లెట్ ట్రైన్ల నిర్మాణంలో జపాన్ సాంకేతికతను ఆయన కొనయాడారు.
భారత్లోని మౌళికసదుపాయాలు, వాణిజ్య ఖర్చులు మరియు ఆర్థిక వనరులను ఆధారంగా చేసుకొని ఇలాంటి ప్రాజెక్టులను ప్రారంభిస్తామని సింగ్ తెలిపారు. ముంబై-అహ్మాదాబాద్ రూట్లో హై స్పీడ్ రైల్వే సిస్టమ్ను ఏర్పాటు చేసే అంసంపై ఉమ్మడి అధ్యయనం చేసేందుకు రు వర్గాలు నిర్ణయించుకున్నాయి. ఇందుకు అయ్యే ఖర్చును ఇరు వర్గాలు భరించనున్నాయి. ముంబై-అహ్మదాబాద్ ట్రైన్ రూట్ దాదాపు 500 కిలోమీటర్ల మేర ఉంది.
ఈ
పొడవుకు
హై
స్పీడ్
రైల్వే
లైన్
నిర్మించాలంటే
ఒక
ట్రిలియన్
యెన్లు
ఖర్చవుతుందని
అంచనా.
ప్రస్తుతం
ఢిల్లీ
ముంబై
రూట్లో
ఉన్న
ప్యాసింజర్
ట్రైన్ల
స్పీడ్ను
అప్గ్రేడ్
చేసే
అంశాన్ని
కూడా
పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం
ఈ
రూట్లో
ట్రైన్
స్పీడ్
గంటకు
160
కి.మీ.గా
ఉంది.
ఈ
వేగాన్ని
గంటకు
200
కి.మీ.
లకు
పెంచాలని
(సెమీ-హై
స్పీడ్
రైల్వే
సిస్టమ్)
ప్రతిపాదిస్తున్నారు.
దీనికి
సంబంధించి
పూర్తి
వివరాలతో
కూడిన
తుది
నివేదిక
త్వరలోనే
వెల్లడయ్యే
ఆస్కారం
ఉంది.