Just In
- 4 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 4 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 5 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 7 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పట్టాలు తప్పిన రైలు... నుజ్జునుజ్జయిన 120 బిఎమ్డబ్ల్యూ కార్లు: వీడియో
బవేరియన్ మోటార్ వర్క్స్ (BMW) కు చెందిన సుమారుగా 120 కార్లు నుజ్జునుజ్జయిపోయాయి. అమెరికా నుండి అంతర్జాతీయ మార్కెట్కు వీటిని రైలులో ఎగుమతి చేస్తుండగా రైలు పట్టాలు తప్పి ఈ ప్రమాదం జరిగింది.
బిఎమ్డబ్ల్యూ
ఎక్స్-బ్యాడ్జ్
ఎస్యువిలు
మరియు
క్రాసోవర్లు
మొత్తం
కలిపి
120
వాహనాలను
అమెరికాలోని
దక్షిణ
కరోలినాలో
ఉన్న
బిఎమ్డబ్ల్యూ
ప్లాంటులో
ఉత్పత్తి
చేశారు.
ఇక్కడి
నుండి
అంతర్జాతీయ
మార్కెట్కు
ఎగుమతి
చేస్తున్న
సమయంలో
రైలు
పట్టాలు
తప్పి
120
కార్లు
డ్యామేజ్
అయ్యాయి.
రెండు ఇంజన్లు12 భోగీలతో 120 కార్లను లోడు చేసుకుని బయలుదేరిన రైలు దక్షిణ కరోలినాలోని జెన్కిన్స్విల్లే అనే ప్రాంతంలో పట్టాలు తప్పింది. డిసెంబర్ 4, 2016 వ రోజున జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 120 కార్లు ధ్వంసం అయ్యాయి.
ప్రమాదానికి గురైన భోగీల్లో ఇద్దరు సిబ్బంది ఉండగా వారిని సమీప హాస్పిటల్కు తరలించి వైద్యసేవలందించారు. ఘటనా స్థలికి రైల్వే అధికారు చేరుకుని పట్టాలు తప్పిన రెండు ఇంజన్లను మరియు నాలుగు భోగీలను మళ్లీ పట్టాలెక్కించారు.
ఇదే రైలు ప్రమాదంలో మిగిలిన ఎనిమిది భోగీలు కూడా స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. అయితే వాటికి మరమ్మత్తులు నిర్వహించి వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ప్రమాదం జరిగిన అదే ఆదివారం మధ్యాహ్నం, ఈ ప్రమాదానికి సంభందించి బిఎమ్డబ్ల్యూ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం, నార్ఫోక్ సదరన్ రైల్ కార్ ద్వారా బిఎమ్డబ్ల్యూ ఎక్స్ మోడల్ కార్లను అంతర్జాతీయ మార్కెట్ కోసం ప్లాంటు నుండి సమీపం ఛార్లెస్స్టోన్ పోర్ట్కు తరలించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని బిఎమ్డబ్ల్యూ తెలిపింది.
ఈ ప్రమాదంలో మొత్తం 120 కార్లు ధ్వంసం అయ్యాయి. రైల్వే అధికారులతో చర్చించి వీటి నష్టాలను వివవరించనున్నట్లు బిఎమ్డబ్ల్యూ తెలిపింది.
అయితే రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదం జరిగిన మార్గంలో ట్రాక్కు మరమ్మత్తులు నిర్వహించి సోమవారం నుండి రైళ్ల రాకపోకలకు వీలు కల్పించారు.
మొత్తం 120 కార్లు చాలా వరకు కార్ల పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. అయితే అందులో కొన్నింటికి రిపేరి చేసి యథావిధిగా అమ్మేసి నష్టాన్ని తగ్గించుకోనున్నుంది.
రైలు పట్టాలు తప్పడం ద్వారా ధ్వంసమైన బిఎమ్డబ్ల్యూ కార్లను ప్రొక్లేన్లతో తొలగిస్తున్న లఘ చిత్రం....
- ఆ 300 టన్నుల బంగారు రైలును దక్కించుకోవాలనే వారి కోరిక తీరుతుందా...?
- ఇండియన్ ఆర్మీలో మారుతి జిప్సీ స్థానాన్ని ఇది ఆక్రమించేసింది...!!
- జయలలిత గారి ఒకప్పటి ప్రపంచం ఇదే...!!
- పాకిస్తాన్ ను చిధ్రం చేయడానికి వీటిక క్షణ కాలం చాలు
- చైనాకు ముప్పు తిప్పలు పెడుతున్న భారతీయ సైన్యం
- 170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు