ఇండియాలో ఇక ఎలక్ట్రికల్ స్కూటర్స్

యావరేజిగా ఎలక్ట్రికల్ వాహానాలు స్పీడ్ రేంజిని బట్టి వాటి ధరలు రూ 25000నుండి రూ40000 వరకు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఇండియాలో సంవత్సరానకి గాను 85000యూనిట్లు తయారవుతున్నాయని అన్నారు. ఎక్కువగా ఈఎలక్ట్రికల్ వాహానాలను హీరో ఎలక్ట్రిక్, అవాన్ సైకిల్స్ మరియు బియస్ ఎ ఆటోమొబైల్స్ తయూరు చేస్తున్నాయని అన్నారు.


Click it and Unblock the Notifications








