చెన్నై ప్లాంటును మూసివేయనున్న క్యాస్ట్రాల్ ఇండియా

క్యాస్ట్రాల్ ఇండియా కంపెనీకు దేశంలో ఉన్న ప్లాంట్లలో కెల్లా తొండియార్ పేట్ ప్లాంట్ చాలా పాతది. ఈ ప్లాంటులో కార్యకలాపాలను నిలిపివేస్తున్న సందర్భంగా, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్)ను ఆఫర్ చేసింది. ఈ పథకం కింద ఉద్యోగులు ప్రత్యేక బెనిఫిట్లను పొందవచ్చు. పారిశ్రామిక మరియు ఆటోమోటివ్ రంగానికి అవసరమయ్యే లూబ్రికెంట్ ఆయిల్స్ను కంపెనీ ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








