భారత మార్కెట్లో తొలి కార్బన్ సైకిల్

దేశీయ మార్కెట్లో సాలీనా 12వేల సైకిళ్లను విక్రయించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు కంపెనీ అధ్యక్షుడు డాక్టర్ రఘురాం వెల్లడించారు. కార్బన్ సైకిల్ని ప్రవేశపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని, ఈ సైకిల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం తమ సంస్థ భారీగా పెట్టుబడి చేసిందని ఆయన గురువారం ఇక్కడ కొత్త సైకిల్ ఆవిష్కరించిన అనంతరం విలేఖరులతోచెప్పారు. అలాగే అలాయ్తో తయారుచేసిన సరికొత్త శ్రేణి సైకిళ్లను కూడా ఈసందర్భంగా కంపెనీ ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications








