Just In
- 1 hr ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 3 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 6 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 9 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
150సీసీ కమ్యూటర్ను పరీక్షించిన మహీంద్రా త్వరలో విడుదల
దేశీయ వాహన పరిశ్రమలో మహీంద్రా అండ్ మహీంద్రా తమదైన ముద్ర వేసుకుంటోంది. విభిన్న స్థాయి రవాణా ఉత్పత్తిలో మహీంద్రా ధోరణి చాలా భిన్నంగా ఉంటుంది. టూ వీలర్లతో మొదలుకొని విమానాల వరకు దీని ప్రస్థానం ఉంది.
మహీంద్రా
ఎప్పటికప్పడు
వినియోగదారులను
ఆకట్టుకోవడం
కోసం
అతి
నూతన
ఉత్పత్తులకు
శ్రీకారం
చుడుతూనే
ఉంటుంది.
అందులో
భాగంగానే
150సీసీ
టూ
వీలర్
సెగ్మెంట్లోకి
సరికొత్త
ఉత్పత్తి
తీసుకురావడానికి
సిద్దమైపోయింది.
మహీంద్రా
తమ
అప్
కమింగ్
150సీసీ
బైకును
పరీక్షిస్తుండగా
మీడియా
కంటపడింది
దీనికి
సంభందించిన
వివరాలు
ఈ
కథనంలో....
ఏప్రిల్ 1, 2016 నుండి మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి టూ వీలర్ బిఎస్4 సర్టిఫైడ్ ఇంజన్ను కలిగి ఉండాలి లేదంటే వాటికి దేశీయంగా విడుదలయ్యే అవకాశం ఉండదు అని ప్రభుత్వం ప్రకటించింది.
ఇండియాలో వాహన కాలుష్యాన్ని అదుపుచేయడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇది ఒకటి. ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా తమ కమ్యూటర్ బైకులో బిఎస్ 4 ఇంజన్ను అందివ్వనుంది.
మహీంద్రా ఈ కమ్యూటర్ బైకులో 155సీసీ సామర్థ్యం ఉండే ఇంజన్ను అందివ్వనుంది. కాని ఇది విడుదల చేసే శక్తి సామర్థ్యాలకు సంభందించిన వివరాలు వెల్లడి కాలేదు.
మహీంద్రా టూ వీలర్స్ ఈ కమ్యూటర్ బైకుకు ఏ విధమైన అధనపు హంగులను జోడించలేదు, చాలా సాధారణంగా, సింపుల్గా డిజైన్ చేసారు.
తక్కువ ధరలో దీనిని అందించేందుకు ఇందులో చాలా వరకు అనవసర డిజైన్ జోలికి వెళ్లకుండా సింపుల్గా సేఫ్టీగా ఉండే విధంగా విడి భాగాలను డిజైన్ చేశారు.
ప్రస్తుతం మహీంద్రా టూ వీలర్స్ సెంచురో మరియు మోజో అనే మోటార్ సైకిళ్లను అందుబాటులో ఉంచింది.
ఈ కమ్మూటర్ 150సీసీ బైకును 2016 చివరిలో లేదా 2017 ప్రారంభంలో విడుదల చేసే సూచనలు ఉన్నాయి.
- ఈ ఐదు కార్లతో కియా మోటార్స్ దేశీయంగా ఆరంగ్రేటం