Just In
- 52 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 2 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 4 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి గంటకు 15 మంది మృతి: రిపోర్ట్
గతేడాదిలో రోడ్డు ప్రమాదాలను రెండేళ్లలో 50 శాతానికి తగ్గిస్తామని సదరు మంత్రిత్వ శాఖ ప్రమాణం చేసింది. కాగా.. దేశవ్యాప్తంగా మొత్తం రోడ్డు ప్రమాదాలలో 50 శాతం మరణాలు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మాహారాష్ట్ర మరియు కర్ణాటకలలోనే నమయోదయ్యాయి. గత రెండేళ్లుగా ఈ ఐదు రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. కార్లు, ద్విచక్రవాహనాల ద్వారా సంభవించిన ప్రమాదాలు 33 శాతంగా నమోదయ్యాయి. 70 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాల కారణంగానే సంభవిస్తున్నట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ విభాగం రూపొందించిన ఈ నివేదక ప్రకారం.. 2009లో రోడ్డు ప్రమాదాల కారణంగా 1,25,600 మంది మరణించారు. అంటే ఆ సంవత్సరంలో రోజుకు సగటున 344 మంది, అలాగే గంటకు 15 మంది చెందుతున్నారు. 2008లో కూడా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14,770 మంది మరణించగా, ఉత్తరప్రదేశ్లో 14,638 మంది మృతి చెందారు. ఇక మెట్రో నగరాల విషయానికి వస్తే.. ఢిల్లీలో అత్యధికంగా 2,325 మంది మరణించగా, బెంగుళూరులో 740 మంది, ముంబైలో 628 మంది మృత్యవాత పడ్డారు. ఈ గణాంకాలను బట్టి చూస్తుంటే రోడ్డు భద్రతపై ప్రజలకు, అధికారులకు అవగాహనా సామర్థ్యం ఇట్టే అర్థమవుతుంది. ప్రజలు, అధికారులు ఇకనైనా మేలుకోవాలి. ప్రాణం విలువ తెలుసుకోవాలి.