Just In
- 11 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 11 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 13 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 14 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల
హీరో
ఎలక్ట్రిక్
స్కూటర్ల
విభాగం
కలకత్తా
కేంద్రంగా
తమ
పూర్తి
స్థాయి
ఎలక్ట్రిక్
స్కూటర్లను
విపణిలోకి
విడుదల
చేసింది.
భారత
దేశపు
అతి
పెద్ద
ద్విచక్ర
వాహనాల
తయారీ
సంస్థ
హీరో
ఇండియన్
మార్కెట్లోకి
2020
నాటికి
సుమారుగా
3
లక్షల
ఎలక్ట్రిక్
స్కూటర్లను
డెలివరీ
చేయాలనే
ప్రణాళికలో
ఉంది.
వినియోగదారులు హీరో వారి ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే ముందు లెడ్ మరియు లిథియమ్ అనే రెండు రకాల బ్యాటరీలను కలిగిన స్కూటర్లను ఎంచుకునే అవకాశం కల్పించింది.
లిథియమ్ బ్యాటరీలను కలిగిన స్కూటర్లకు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే పెట్రోల్ ఫ్రీ రైడింగ్ కాకుండా, ఆ తరువాత కూడా ఇంటిలో 30 నిమిషాల పాటు ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.
అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలకు ముఖ్య కార్య నిర్వహణా అధికారి సోహిందర్ గిల్ మాట్లాడుతూ, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల సగటు ప్రయాణ పరిధి 65 కిలోమీటర్లుగా ఉన్నట్లు తెలిపాడు. వీటికి సుమారుగా నాలుగు నుండి ఐదు గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది.
హీరో మోటోకార్ప్ శ్రేణిలో ఉన్న లిథియమ్ డీలక్స్ స్కూటర గంటకు 25 కిలోమీటర్ల గరిష్టం వేగంతో ప్రయాణిస్తాయి.
తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద వినియోగదారులకు 10,000 రుపాయల వరకు తగ్గింపును కల్పించడానికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ పేటిఎమ్తో చేతులు కలిపింది.
పేటిఎమ్ వారి తగ్గింపు ఆఫర్లు హీరో ఆప్టిమా డీలక్స్ స్కూటర్ల మీద మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంభందించిన బుకింగ్స్ సెప్టెంబర్ 25, 2016 నుండి పేటిఎమ్ ద్వారా ప్రారంభం కానున్నాయి.
ఇక హీరో వారి ఎన్వైఎక్స్ లిథియమ్ స్కూటర్ పశ్చిమ బెంగాల్లో 45,790 రుపాయల ప్రారంభ ధరతో 2016 అక్టోబర్ నుండి అందుబాటులోకి రానుంది.
గతంలో హీరో ఎలక్ట్రిక్ నుండి ఆప్టిమా మరియు ఫోటాన్ అనే రెండు ఉద్గార రహితం విద్యుత్ స్కూటర్లను 2014 లో విడుదల చేసింది.
దేశీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని పెంచడానికి హీరో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో మరియు ఇతర ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో సంప్రదింపులు జరిపి కొన్ని ప్రదేశాలలో చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పే వ్యూహంలో ఉంది.
తద్వారా వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపి వీటిని ఎంచుకోవడం వలన పొగ కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా వివరించింది.
- ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్
- ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో
- గిన్నిస్ రికార్డ్ కోసం అద్భుతం చేసిన అబ్దుల్ రెహమాన్...!!