టైర్ల ధరలను పెంచిన సియట్

అయితే ఇటీవలి కాలంలో ముడి రబ్బరు ధరలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. గతంలో కేజీ ముడిరబ్బరు ధర దాదాపు రూ. 250 ఉంటే ప్రస్తుతం దీని కేజీ ధర రూ. 243కు పడిపోయింది. అయినప్పటికీ, కంపెనీ తన మార్జిన్లను పెంచుకునేందుకు ధరలు పెంచుతోంది.
సియట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయెంక మాట్లాడుతూ... రబ్బరు ధరలు గృదిగొచ్చాయని, దీనివల్ల తమ రెండవ త్రైమాసికం లబ్ధిదాయకంగా ఉండబోతుందని, కానీ మూడో త్రైమాసికంలో మాత్రం ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. సియట్ అందిస్తున్న అన్ని రకాల టైర్లపై ఈ తాజా ధరల పెంపు వర్తించనుంది.


Click it and Unblock the Notifications








