దేశీయ కార్ల పరిశ్రమలో మానవ వనరుల కొరత: మారుతి

ఇటీవల మానేసర్ ప్లాంటులో 13 రోజుల పాటు జరిగిన సమ్మె గురించి ఆయన ప్రస్థావిస్తూ.. ఈ సమ్మె కారణంగా 12,600 యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయిందని, ఫలితంగా రూ. 720 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. భారత్లో డిమాండ్కు అనుగుణంగా పెద్ద కార్ల కంపెనీలు ఉత్పత్తిని నిర్వహించలేకపోతున్నాయని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








