మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్ బయట పరిస్థితి ఉద్రిక్తం

ఏ క్షణంలోనైనా పరిస్థితి చేయిదాటితే అడ్డుకునేందుగా వీలుగా వందలాది మంది పోలీసులను మానేసర్ ప్లాంటు బయట మోహరింపజేశారు. పరిస్థిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితి అదుపుతప్పితే బలగాన్ని ఉపయోగిస్తామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ)ను యాజమాన్యం గుర్తించాలంటూ సదరు యూనియన్ వర్కర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








