జింబాంబ్వేకు వాహనాలు ఎగుమతి చేయనున్న అశోక్ లైలాండ్

By Vinay

అశోక్ లైలాండ్ తన వాహనాలు మరియు విడి భాగాలను జింబాంబ్వేకు ఎగుమతి చేస్తోంది. దీనికి 2015 జూన్ 28న ప్లాగ్‌ఆఫ్ చేసింది.

ఈ భారత తయారీ సంస్థ జింబాంబ్వే ప్రభుత్వం నుంచి ఒక కాంట్రాక్టును దక్కించుకుంది. అశోక్ లైలాండ్ తయారీ మరియు మెయింటెనెన్స్ మీద సాంకేతిక సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తోంది.

ఈ కాంట్రాక్టు కింద 633 మోడళ్లను జింబాంబ్వేకు అందజేస్తోంది. అశోక్ లైలాండ్ పంపిన ప్రతిపాదనలను టూరిజం మరియు వసతి కల్పన శాఖ అంగీకరించింది.

ashok

ఎక్సిమ్ బ్యాంక్ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యదువేంద్ర మతూర్ జెండా ఊపి ఎగుమతిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ రస్క్వినా మరియు అశోక్ లైలాండ్ జనరల్ మేనేజర్ హర్స బంగారి ఉన్నారు.

ఈ అశోక్ లైలాండ్ ఎగుమతితో భారత్ మరియు జింబాంబ్వే మధ్య బంధం మరింత పెరగనుంది. మరిన్ని తయారీ సంస్థలు ఇలా ముందుకు నడిచే ఆలోచనలో ఉన్నాయి.

మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......

Article Published On: Friday, July 3, 2015, 9:35 [IST]
English summary
Ashok Leyland has commenced the export of their vehicles and spare parts to Zimbabwe. They organised a flag-off ceremony at Mumbai Port Trust on 28th of June, 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+