2015 చివరినాటికి ఏఎమ్జీ జీటీని ఆవిష్కరించనున్న మెర్సెడెస్
మెర్సెడెస్-బెంజ్ 2015 సంవత్సరంలో తన 15 కొత్త ఉత్పత్తులను భారత్లో ఆవిష్కరించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే 6 కొత్త మోడళ్లు విడుదల చేసి ఉండగా, మరో 9 మోడళ్లు భారత్కు త్వరలో రానున్నాయి.
ఈ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ స్పోర్ట్స్ కార్ను భారత్లో విడుదల చేయనుంది. మెర్సెడెస్ 2015 చివరినాటికి తన ఏఎమ్జీ జీటీ స్పోర్ట్స్ కార్ను సబ్-కాంటినెంట్లో పరిచయం చేయనుంది.

స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 3,982 సీసీ వి8, బై-టర్బో.
హార్స్ పవర్ : 462
టార్క్ : 600 ఎన్ఎమ్.
గేర్బాక్స్ : 7-స్పీడ్, డ్యూయల్ క్లచ్.
టాప్ స్పీడ్ : 304 కి.మీ/హవర్.

భద్రత మరియు ఫీచర్స్ :
ప్రి-సేఫ్ సిస్టమ్.
పార్క్ట్రానిక్.
కొల్లీసియన్ ప్రివెన్షన్ అసిస్ట్ ఫ్లస్.
అడాప్టివ్ బ్రేకింగ్.
అటెన్షన్ అసిస్ట్.
టీపీఎమ్ఎస్.
ట్రాఫిక్ సైన్ అసిస్ట్.
బ్లిండ్ స్పాట్ అసిస్ట్.



Click it and Unblock the Notifications








