Just In
- 13 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 15 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 16 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 18 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తమ అన్ని కార్లలో పెట్రోల్ వేరియంట్లను పరిచయం చేయనున్న బిఎమ్డబ్ల్యూ
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయంగా తమ లైనప్లో ఉన్న అన్ని ఉత్పత్తులను కూడా పెట్రోల్ వేరియంట్లలో పరిచయం చయనుంది.
జర్మనీకి
చెందిన
లగ్జరీ
కార్ల
తయారీ
సంస్థ
దేశీయంగా
నాలుగవ
మిని
క్లబ్
మ్యాన్
ను
విడుదల
చేసింది.
మరియు
వచ్చే
ఏడాది
చివరి
నాటికి
మెర్సిడెస్
తమ
ఇండియా
లైనప్లో
ఉన్న
అన్ని
కార్లను
కూడా
పెట్రోల్
వేరియంట్లో
పరిచయం
చేయనున్నట్లు
స్పష్టం
చేసింది.
బిఎమ్డబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ ఫ్రాంక్ ఎమాన్యుయేల్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది చివరి నాటికి దేశీయంగా ఉన్న అన్ని కార్లను కూడా పెట్రోల్ వేరియంట్లలో విడుదల చేయనుందని తెలిపాడు.
ఇప్పటికే ఎక్స్3 మరియు ఎక్స్5 సిరీస్ లను పెట్రోల్ వేరియంట్లో విడుదల చేసింది. ప్రస్తుతం బిఎమ్డబ్ల్యూ ఇండియా లైనప్లో పరిమిత స్థాయిలో మాత్రమే పెట్రోల్ వేరియంట్లు ఉన్నాయి.
మిని క్లబ్ మ్యాన్ విడుదల వేదిక మీద బిఎమ్డబ్ల్యూ ఈ సమాచారానికి సంభందించిన ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఫ్రాంక్ ఎమాన్యుయేల్ మాట్లాడుతూ, బిఎమ్డబ్ల్యూ ఇండియా తమ ప్రొడక్షన్ ప్లాంటులో మరో లైన్ను ప్రారంభించనుందని తెలిపాడు.
బిఎమ్డబ్ల్యూ ఇంజన్లను ఫోర్స్ మోటార్స్ నుండి సేకరిస్తోంది. బిఎమ్డబ్ల్యూ ఇండియాకు చెన్నైలో ప్రొడక్షన్ ప్లాంటు కలదు. ఈ ప్లాంటులో ఎనిమిది మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే మిని కార్లను దేశీయంగా ఉత్పత్తి చేసే ఆలోచన లేనట్లు బిఎమ్డబ్ల్యూ తెలిపింది.
సుప్రీం కోర్టు ఢిల్లీ మరియు కేంద్ర రాజధానికి పరిధిలో 2000 కన్నా ఎక్కువ సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల రిజిస్ట్రేషన్లపై విధించిన రద్దు కారణంగా బిఎమ్డబ్ల్యూ తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ ల్యాండ్రోవర్ వంటి సంస్థల డీజల్ ఉత్పత్తుల అమ్మరాలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది.
అయితే ఈ ఏడాది పర్యావరణ సుంకాన్ని 1 శాతం చెల్లించడానికి కార్ల తయారీ సంస్థలు అంగీకరించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది అగష్టులో పెద్ద డీజల్ వాహనాల అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేసింది.
పెద్ద డీజల్ వాహనాల రద్దును తొలగించినప్పటికీ లగ్జరీ కార్ల విక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ప్రస్తుతం 20 శాతం తక్కువ అమ్మకాలు నమోదవుతున్నట్లు ఫ్రాంక్ ఎమాన్యుయేల్ పేర్కొన్నాడు.
- ఫోర్డ్ నుండి దేశీయ మార్కెట్లోకి కుగా కాంపాక్ట్ SUV
- సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు
- ఇండియన్ అగ్ని-V కారణంగా ప్రపంచ దేశాల్లో నెలకొన్న సందిగ్దత