Get the Best Drivespark Stories
Get the Best Drivespark Stories
Unblock Now
notifications_off
For Daily Email Alerts
Just In
- 2 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 4 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 4 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 5 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
Don't Miss
- News కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
AP ప్రభుత్వ నిర్ణయం: ఇసుజు వాహనాల కొనుగోలుపై నో ట్యాక్స్
Four Wheelers
oi-Anil
ఆంద్రప్రదేశ్లో తయారీ ప్లాంటున్న ప్రతి వాహన తయారీ సంస్థ యొక్క ఉత్పత్తులకు రాస్ట్రీయంగా జరిగే అమ్మకాలపై మోటార్ వెహికల్ ట్యాక్స్ మినహాయింపు అని ఏపి ప్రభుత్వం వెల్లడించింది.
By Anil
ఆంధ్ర
ప్రదేశ్లో
అమ్మకాల్లో
ఉన్న
ఇసుజు
మోటార్స్
ప్యాసింజర్
మరియు
వాణిజ్య
వాహనాల
కొనుగోలుపై
మోటార్
వెహికల్
ట్యాక్స్
ఇక
పై
ఉండదని
ఏపి
ప్రభుత్వం
ప్రకటించింది.
ఆంధ్ర
ప్రదేశ్లో
తయారీ
ప్లాంటున్న
ప్రతి
వాహన
తయారీ
సంస్థ
యొక్క
ఉత్పత్తులకు
రాస్ట్రీయంగా
జరిగే
అమ్మకాలపై
మోటార్
వెహికల్
ట్యాక్స్
మినహాయింపు
అని
ఏపి
ప్రభుత్వం
వెల్లడించింది.
- నవంబర్ 18, 2016 నుండి మార్చి 31, 2021 వరకు ఇసుజు వాహనాల కొనుగోళ్లపై మోటార్ వెహికల్ ట్యాక్స్ను మినహాయించినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
- ప్రస్తుతం ఇసుజు ప్యాసింజర్ వాహనాలపై 14 శాతం జీవిత కాలపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది మరియు వాణిజ్య వాహనాలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి 800 రుపాయలు రహదారి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- ఇసుజు మోటార్స్ లోని ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాలపై ఆంధ్ర ప్రదేశ్లో మోటార్ వెహికల్ సంభందిత ట్యాక్స్లకు పూర్తిగా మినహాయింపు లభించింది.
- ఆంధ్ర ప్రదేశ్లో వాహనాల తయారీ ప్లాంటును నెలకొల్పిన సంస్థల యొక్క ఉత్పత్తులకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే కొనుగోళ్లపై మెటార్ వెహికల్ ట్యాక్స్లను మినహాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుజు సంస్థకు విశాఖపట్నం, రాజమండ్రి మరియు తిరుపతి నగరాలలో మూడు డీలర్షిప్లు ఉన్నాయి.
- ఇసుజు లైనప్లో ఉన్న అన్ని ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాలు ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటిలో గల ఇసుజు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటులో ఉత్పత్తి అవుతున్నాయి.
- ఇసుజు లోని డి-మ్యాక్స్ శ్రేణి పికప్ ట్రక్కులతో పాటు వి-క్రాస్ మోడళ్లకు మరియు భవిష్యత్తులో ఇసుజు విడుదల చేసే ఉత్పులను కొనుగులు చేసే వారు ఎక్స్ షోరూమ్ ధర చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఎలాంటి అదనపు మోటార్ వెహికల్ ట్యాక్స్లు చెల్లించాల్సిన అవసరం లేదు.
- దేశీయంగా ఉన్న వాహన తయారీ సంస్థలు ఆంద్రప్రదేశ్లో తయారీ ప్లాంటులను నెలకొల్పడానికి ఆ యా సంస్థలకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటోంది. ఏపిలో వాహన తయారీ సంస్థలకు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.
- టైర్లు ఎందుకు పేళుతాయి, ఎలా నిరోధించాలి, ఎలా నిర్వహణ చేయాలి...?
- మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల తేదీ ఖరారు: సిద్దంగా ఉన్నారా..?
ఆంద్రప్రదేశ్లో ఇసుజు వాహనాల కొనుగోలుపై నో ట్యాక్స్....
Comments
Most
Read
Articles
డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Read In Telugu: Isuzu Exempted From Motor Vehicle Tax In Andhra Pradesh