Just In
- 4 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 5 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 7 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 10 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ధరల పెంపు బాటలో నిస్సాన్ మరియు డాట్సన్
నిస్సాన్ మరియు డాట్సన్ దేశీయంగా ఉన్న తమ ఉత్పత్తుల మీద ధరల పెంపును ప్రకటించాయి.
జపాన్కు
చెందిన
ప్రముఖ
కార్ల
తయారీ
సంస్థ
నిస్సాన్
అధికారికంగా
ధరల
పెంపును
ప్రకటించింది.
దేశ
వ్యాప్తంగా
తమ
లైనప్లో
ఉన్న
అన్ని
ఉత్పత్తుల
మీద
పెంచిన
ధరలు
జనవరి
2017
నుండి
అమల్లోకి
రానున్నాయి.
పెట్టుబడి ఖర్చులు పెరగడం వలన డాట్సన్ మరియు నిస్సాన్ వారి ఉత్పత్తుల మీద దేశ ధరలను పెంచినట్లు ఆ రెండు సంస్థలు అధికారికంగా స్పష్టం చేశాయి.
పెరిగిన కొత్త ధరలు వచ్చే ఏదాది జనవరి నుండి అమల్లోకి రానున్నాయి. నిస్సాన్ మరియు డాట్సన్ తమ శ్రేణిలోని ఉత్పత్తుల మీద గరిష్టంగా 30,000 రుపాయల వరకు పెరిగినట్లు తెలుస్తోంది.
నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతూ, పెట్టుబడి ధర పెరగడం కారణంగా పెంపు చేపట్టామని, పోటీ దారులను ఎదుర్కునేందుకు ధరల సవరణ తక్కువ మొత్తంలోనే ఉన్నట్లు తెలిపాడు.
నిస్సాన్, డాట్సన్, హ్యుందాయ్, రెనో మరియు టాటా మోటార్స్ కూడా తమ ఉత్పత్తుల మీద ధరలను పెంచాయి.
- విమానంలో కూర్చోవడానికి అత్యంత సురక్షితమైన చోటు ఏది ?
- భారీగా ధరలు పెంచిన హ్యుందాయ్: 2016 లోపు కోనుగోలు చేయడం బెటర్
- షెవర్లే ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్ విడుదల వివరాలు