Just In
- 9 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 12 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 14 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 18 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్వల్పంగా తగ్గిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు
పెద్ద నోట్ల రద్దు కారణంగా వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలను స్వల్పంగా తగ్గించి ఊరటనిచ్చింది.
రూ.
500
మరియు
రూ.
1000
నోట్ల
రద్దు
తరుణంలో
చిన్న
నోట్ల
జాడ
అంతకంతకూ
కరువైపోతోంది.
కేవలం
కొద్ది
మొత్తంలో
ఉన్న
రూ.
100
మరియు
దాని
కన్నా
తక్కువ
విలువైన
నోట్ల
మార్పిడి
చాలా
వరకు
తగ్గిపోయింది.
దీని
సామాన్య
ప్రజానీకం
తీవ్ర
ఇబ్బందులను
ఎదుర్కుంటోంది.
అయితే
దేశ
వ్యాప్తంగా
ఇంధన
ధరలను
తగ్గించి
స్వల్ప
ఊరటనిచ్చింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగ సవరించిన ఇంధన ధరల్లో పెట్రోల్ మీద రూ. 1.46 మరియు డీజల్ మీద రూ. 1.53 లు తగ్గించింది. గత మూడు నెలల నుండి ఆరు సార్లు వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్ ధర నిన్నటి (నవంబర్ 15, 2016)సవరణతో స్వల్పంగా తగ్గింది.
ఇంధన ధరల సవరణల తరువాత గత రాత్రి (నవంబర్ 15, 2016) ఇంధన ధరలు ఢిల్లీలో ఇలా ఉన్నాయి. పెట్రల్ లీటర్ రూ. 66.16 మరియు డీజల్ ధర రూ. 54.88 లుగా ఉంది.
చివరి సారి జరిగిన ఇంధన ధరల సవరణల ప్రకారం లీటర్ పెట్రోల్ మీద రూ. 0.89 పైసలు మరియు లీటర్ డీజల్ మీద 0.86 పైసల వరకు పెంచడం జరిగింది.
గత మూడు నెలలుగా జరిగిన ఇంధన ధరల సవరణల్లో ఆరు సార్లు పెట్రోల్ ధరలు పెంచడం ద్వారా లీటర్ పెట్రోల్ మీద మొత్తం 7.53 రుపాయలు పెరిగింది మరియు మూడు సార్లు డీజల్ ధరలు పెంచడం ద్వారా లీటర్ డీజల్ మీద రూ. 3.90 లు పెరిగింది.
పెట్రో ధరల సవరణ గురించి "ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్" స్పందిస్తూ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం ద్వారా దేశీయంగా ఇంధన ధరలు తగ్గించబడ్డాయని తెలిపింది.
- ఎలక్ట్రిక్ రైళ్ల తరహాలో నడిచే ఎలక్ట్రిక్ ట్రక్కులు ఇప్పుడు ఇండియాలో
- వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్
- ఇండియన్ ఇగ్నిస్ లో హైబ్రిడ్ టెక్నాలజీ