భారీగా పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలు
లీటర్ పెట్రోల్పై రూ. 2.21 లు మరియు లీటర్ డీజల్పై రూ. 1.79 లు పెరిగాయి
పెట్రోల్ మరియు డీజల్ ధరలు పెద్ద మొత్తంలో పెరిగాయి. లీటర్ పెట్రోల్పై రూ. 2.21 లు మరియు లీటర్ డీజల్పై రూ. 1.79 లు పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదలను ప్రభుత్వ చమురు రంగ సంస్థలు శుక్రవారం రాత్రి వెల్లడించాయి.

అంతర్జాతీయంగా పెట్రోల్ బ్యారెల్ ధర 57.43 డాలర్ల నుండి 62.82 డాలర్లకు చేరుకుంది అదే విధంగా డీజల్ బ్యారెల్ ధర 60.9 డాలర్లను చేరుకోవడంతోభారత ప్రభుత్వ రంగం సంస్థలు నిర్ణయం దేశీయంగా ధర పెంపు నిర్ణయం తీసుకున్నాయి.


Click it and Unblock the Notifications








