Just In
- 57 min ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 3 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 6 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 8 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
13 మంది మారుతి సుజుకి కార్మికులకు జీవిత ఖైదు శిక్ష: ఎందుకో తెలుసా ?
మారుతి సుజుకికు చెందిన 13 మంది కార్మికులకు గుర్గావ్ కోర్ట్ జీవిత ఖైదు శిక్షను విధించింది. 2012లో మానేసర్ ప్రొడక్షన్ ప్లాంటులో సృష్టించిన హింసకు గాను న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.
2012
లో
మానేసర్
లోని
మారుతి
సుజుకి
ఉత్పత్తి
ప్లాంటులో
అప్పటి
ఉద్యోగులు
భారీ
విధ్వంసాన్ని
సృష్టించారు.
అందులో
13
మంది
కార్మికులకు
మానేసర్
ప్లాంటు
పరిధిలోని
గుర్గావ్
కోర్టు
సంచలమైన
తీర్పును
వెలువరించింది.
ఈ
13
మంది
మాజీ
కార్మికులకు
ఏకంగా
జీవిత
ఖైదు
శిక్షను
విధిస్తూ
తీర్పునిచ్చింది.
వీరు చేసిన నేరం ఏమిటి ? ఏకంగా 13 మందికి ఒకే సారి జీవిత ఖైదు విధించడం ఏమిటి ? అసలు 2012 లో మానేసర్ ప్రొడక్షన్ ప్లాంటులో ఏం జరిగింది ? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం నేటి కథనంలో....
హత్యారోప నిందను ఎదుర్కుంటున్న ఈ 13 మందికి మరణ శిక్షణను విధించాలని ప్రాసిక్యూషన్ న్యాయవాది అనురాగ్ వాధించారు. అయితే సెషన్స్ న్యాయమూర్తి ఆర్పి గోయెల్ వీరికి జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు.
2012 లో మారుతి సుజుకి మానేసర్ ప్రొడక్షన్ ప్లాంటులో సృష్టించిన అల్లర్లలో మానవ వనరుల(HR) డిపార్ట్మెంట్కు చెందిన జనరల్ మేనేజర్ అవనీష్ కుమార్ దేవ్ మంటల్లో చిక్కుకొని మరణించాడు.
అప్పటి కార్మికులు ప్లాంటులో సృష్టించిన ఆందోళనల్లో సుమారుగా 95 మంది మేనేజర్లు, సూపర్వైజర్లు మరియు తొమ్మిది మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆయుధాలతో భారీ దాడులు జరిపిన 145 మంది మారుతి సుజుకి కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇందులో 11 మందిని అరెస్ట్ చేసి మిగతా ఉద్యోగులను విడుదల చేసారు. వారిలో అదే విధంగా 18 మంది ఉద్యోగుల్లో ఐదు మంది 5 ఏళ్ల పాటు ఖైదు విధించగా, మిగిలిన 13 మందికి జీవిత ఖైదు విధించారు. మరియు 2,500 రుపాయలు జరిమానా చెల్లించిన 14 మందిని విడుదల చేశారు.
మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో ఒకప్పటి ఉద్యోగులైన యూనియన్ ప్రెసిడెంట్, సందీప్ ధిలాన్, రామ్ బిలాస్, సరబ్జీత్ సింగ్, పవన్ కుమార్, సోహాన్ కుమార్, ప్రదీప్ కుమార్, అజ్మీర్ సింగ్, జియా లాల్, అమర్జీత్, ధనరాజ్ బాంబి, యోగేశ్వర్ కుమార్ మరియు ప్రదీప్ గుజ్జర్లు లకు జీవిత ఖైదు శిక్షను విధించడం జరిగింది.
అయితే ఈ ఘటనకు మరియు జీవిత ఖైదు విధించబడిన కార్మికులకు ఎలాంటి సంభందంలేదని వ్యతిరేకిస్తూ మార్చి 23, 2017 న మారుతి సుజుకి వర్కర్స్ యూనియన్ నిరసనకు పిలుపునిచ్చింది.
"చలో మానేసార్" పిలుపుతో దేశవ్యాప్తంగా ఉన్న ఆరు మారుతి సుజుకి ప్లాంటులో ఒక గంట పాటు పనిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.