Just In
- 14 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- 16 hrs ago మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ అస్సలు మిస్ అవ్వకండి
- 18 hrs ago వారెవ్వా.. యూట్యూబర్స్ వాడే కార్లు ఇలా ఉన్నాయా!.. ఓ లుక్కేసుకోండి
- 19 hrs ago రూ. 10 లక్షల లోపు ధరలో విడుదల కాబోతున్న ప్రముఖ బ్రాండ్ల కార్లు ఇవే..
Don't Miss
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Movies అల్లు అర్జున్తో త్రిప్తి డిమ్రి: ఎందుకు? ఎలా? కలుస్తున్నారో తెలిస్తే!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఎలక్ట్రిక్ వేరియంట్లో మహీంద్రా కెయువి100
మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ వెహికల్ విడుదల గురించిన వివరాలను వెల్లడించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా తమ కెయువి100 ఎస్యూవీ ఎన్ఎక్స్టి ఎస్యూవీని ఫేస్లిఫ్ట్ వెర్షన్లో అత్యంత సరసమైన ధరతో విడుదల చేసింది. ఇదే వేదిక మీద కెయువి100 ఎలక్ట్రిక్ వెహికల్ విడుదల గురించిన వివరాలను వెల్లడించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ, "2018 చివరిలో లేదా 2019 ప్రారంభంలో తమ కెయువి100 మైక్రో ఎస్యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదల చేయనున్నట్లు తెలిపాడు."
భారతదేశపు మరియు కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీని మహీంద్రా కెయువి100 స్థానం సంపాదించుకోనుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ విభాగం ప్రస్తుతం ఇ2ఒ ప్లస్, ఇ-వెరిటో మరియు ఇ-సుప్రో వాహనాలను ఎలక్ట్రిక్ వేరియంట్లో విక్రయిస్తోంది.
Recommended Video
భారతదేశపు మరియు కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీని మహీంద్రా కెయువి100 స్థానం సంపాదించుకోనుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ విభాగం ప్రస్తుతం ఇ2ఒ ప్లస్, ఇ-వెరిటో మరియు ఇ-సుప్రో వాహనాలను ఎలక్ట్రిక్ వేరియంట్లో విక్రయిస్తోంది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమేటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ రాజన్ వాదేరా మాట్లాడుతూ, "మహీంద్రా కెయువి100 సరికొత్త ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్తో రానుంది." అంటే, ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్ సిస్టమ్లను తమ భవిష్యత్తు మోడళ్లలో వినియోగించే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
వాహన పరిశ్రమలో ఒక్కో విభాగానికి ఒక్కో సంస్థ ప్రత్యేకం. కానీ మహీంద్రా అండ్ మహీంద్రా ఇందుకు పూర్తిగా విభిన్నం. టూ వీలర్లు, కార్లు, ఎస్యూవీలు, కమర్షియల్ వెహికల్, బస్సులు, లారీలు ట్రక్కులు, బోట్లు, నౌకలు, చివరికి విమానాల తయారీ రంగంలోకి ప్రవేశించింది.
విభిన్నంగా అన్ని రకాల తమ ఉనికిని నెలకొల్పుతోంది. అదే రీతిలో ఇండియన్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో ఏకైక సంస్థగా నిలిచింది. భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ రవాణా మీదకు మళ్లుతుండటంతో ఇప్పటి నుండి విభిన్న మోడళ్లను అభివృద్ది చేయడానికి మహీంద్రా ప్రయత్నిస్తోంది.
కాబట్టి, తమ మైక్రో ఎస్యూవీ కెయువి100ను పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వెహికల్గా రూపొందించడానికి ప్రయత్నిస్తోంది.