Just In
- 2 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 3 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 5 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 8 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024 Polling LIVE Updates: అతిపెద్ద పండగకు తొలి ఘట్టం..
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెట్రోల్ మరియు డీజల్ ధరలపై తీపి కబురు!
వరుసగా నాలుగు వారాల నుండి పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఈ సారి పెట్రోల్ మరియు డీజల్ మీద దాదాపుగా ఒకే విధమైన తగ్గింపును ప్రకటించారు.
తాజాగా చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో డీజల్ మీద రూ. 2.16 లు మరియు పెట్రోల్ మీద రూ. 2.10 లు తగ్గాయి. ఇంధన ధరలు తగ్గించిన అనంతరం నూతన ధరలు నేటి అర్థరాత్రి నుండి అమల్లోకి రానున్నాయి.
మునుపటి పెట్రో ధరల సవరణ గురించి చూస్తే, లీటర్ పెట్రోల్ మీద రెండు పైసలు మరియు లీటర్ డీజల్ మీద 52 పైసల మార్జిన్ ధరలను మే 1 వ తారీఖున పెంచాయి.
మే 1 రోజుకు పదిహేను రోజుల ముందు అంటే ఏప్రిల్ 16 తేదీన కూడా చమురు సంస్థలు ధరల సవరణ చేపట్టాయి. అప్పుడు కూడా లీటర్ పెట్రోల్ మీద రూ. 1.39లు మరియు లీటర్ డీజల్ మీద రూ. 1.04 ల వరకు ధరలు పెంచారు.
భారత దేశపు అతి పెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర పన్నులతో కలుపుకుని పెట్రోల్ మీద రూ. 2.16 లు మరియు డీజల్ మీద రూ. 2.10 లు తగ్గింపుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
నిజానికి ఇంధన ధరలు ఇంతకన్నా ఎక్కువ మేరే తగ్గుముఖం పట్టాయి. అయితే రాష్ట్రాల విధించే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) కారణంగా పెంపు స్వల్పంగా ఉంది.
ప్రస్తుతం కేంద్ర రాజధాని ప్రాంత పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 65.32 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 54.90 లుగా అందుబాటులోకి రానుంది.