పెరిగిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు

దేశీయ దిగ్గజ చముర సంస్థలు ఇంధన ధరలను పెంచాయి. పెట్రోల్ మీద రూ. 1.23 లు మరియు డీజల్ మీద 89 పైసల మేర పెంపును చేపట్టాయి. నూతన ధరలు గురువారం తెల్లవారుజాము నుండి అమల్లోకి రానున్నాయి.

By Anil

దేశీయ దిగ్గజ చముర సంస్థలు ఇంధన ధరలను పెంచాయి. పెట్రోల్ మీద రూ. 1.23 లు మరియు డీజల్ మీద 89 పైసల మేర పెంపును చేపట్టాయి. నూతన ధరలు గురువారం తెల్లవారుజాము నుండి అమల్లోకి రానున్నాయి.

పెరిగిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు

ధరలు పెంపుతో జరిగిన సవరణ అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 66.91 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 55.94 గా ఉంది. ఈ ధరలు కేవలం చమురు సంస్థల పెంపు తరువాత నిర్ణయించబడినవి. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల పన్నుల ఆధారంగా ఈ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

Also Read: అంబానీ కుమారుడి కారులో గడియారం విలువే 1.95 కోట్లు! ఇక ఈ కారు ధర ఎంతో మీరే చూడండి

అంతర్జాతీయ విపణిలో పెట్రోల్ మరియు డీజల్ ధరలు పెరగడం మరియు డాలరుతో రుపాయ మారకం రేటు క్షీణించడం కారణంగానే ధరలను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని భారత దేశపు అతి పెద్ద ఫ్యూయల్ రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఓ ప్రకనటలో వెల్లడించింది.

Most Read Articles

English summary
Read In Telugu Petrol Price Hike By Rs 1.23 Diesel By 89 Paise Per Litre
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X