ఆటో చాలకులారా ఇటు చూడండి - మీకోక షాకింగ్ విచారం
దేశంలో ప్రతి రోజు ఎన్నో భీకరమైన అపఘాతాలు నడుస్తునే ఉన్నాయి. కానీ అపాఘాతాలు జరిగిన వాహనాలలో సేఫ్టీ ఫీచర్లు లేని కారణాలవల్ల తీవ్రత పెరుగుతోంది. వాహన చాహలం వేళ చేసే చిన్న పొరపాటులవల్ల దురంతాలకు ప్రముకమైన కారణాలు అవుతొంది.

2017 ఏడాదిలో 1.50 లక్షల భీకరమైన రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. దాంట్లో 29,351 ఆటో రిక్షాలే అపఘాతాలు అయ్యాయంటే మీరు నమ్మాలి. సంభవించిన అన్ని అపఘాతాల పైకి సుమారుగా 6,762 మంది చనిపోయారు. ఇందు మూలంగా రోడ్డు రవాణా శాఖ దేశంలోనిఒ ఆటో చాలకులకు షాకింగ్ విచారాన్ని ఇచ్చింది.

అవును, 2019 అక్టోబర్ నేల ప్రారాంభం నుండి దేశంలోని ఎన్ని ఆటో రిక్షాలకు కొన్ని అనివార్యమైనా సురక్షా సాధనాలను పొందిఉండాలని ఆదేశించింది. ఇందు మూలంగా ఆటో రిక్షా తయారక సంస్థలు వారు ఉత్పాదించే ఆటో రిక్షాలలో కేంద్ర ప్రభుత్వం కొత్త సురక్షా ఉపకరణాలను అలవడించాల్సి ఉంటుంది.

రోడ్డు రవాణా శాఖ ప్రకారం 2019వ అక్టోబర్ నెలలో రోడ్డుపైన సంచరించే ప్రతియొక్క ఆటోలలో వాకిళ్లుకానీ లేకా ప్రయాణికులు నియంత్రిత తప్పి కిందకు పడినట్లుగా ఉపకరణాలను అందించాల్సి ఉంటుంది. ఆటో రిక్షా చాలకులు సీట్ బెల్ట్ కూడా ధరించాలట.?

సీట్ బెల్ట్ తప్పనిసరిగా వేసుకోవాలి మరియు సీట్ కొలతలను ఇంకొంచం ఎక్కువ చెయ్యాలట. దీనికి కారణం గ్రామీణ ప్రదేశాలలో మరియు నగర ప్రదేశాలలోని ప్రజలు ట్యాక్సీ వచ్చినప్పటికీ ఎంతో మంది ఇంకా ఆటో రిక్షాలలో ప్రయాణించేందుకు ఆశపడుతున్నా కారణంగా ఆటో రిక్షాలలో సేఫ్టీ ఫీచరాలు ఇవ్వాలని అంటున్నారు.

కొత్త ఆటో రిక్షాలలో డ్రైవర్ మరియు ప్రయాణికులు కూర్చోవాల్సిన స్థలంలో లెగ్ రూమ్ సరిపోయేలాగా స్థలాలను కొంచం విస్తరింపబడిఉంటుంది. దీనితో పాటు విశేషమైన హెడ్ ల్యాంపులను కూడా అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సింగల్ యూనిట్ వాడుతున్న స్థలంలో డ్యూయల్ హెడ్ ల్యాంపులను ఇందించాల్సి ఉటుంది.

భారతంలోని ప్రముఖ నగర ప్రదేశాలలో రోడ్డు రవాణాలకు ఎంతో మంది ఆటో రిక్షాలను వాడుతున్నారు. ఆటో రిక్షాలు అనుకూలకరం మరియు తక్కువ ధరలో ఉటుందని ఎక్కువ మంది దీనికి వాడుతారు. కానీ దీని సురక్షతల పైకి ఇప్పటికి ఎన్నో చర్చలు జరిగాయి.

ఆటో రిక్షాల అమ్మకాలు ప్రతి ఏడాదికి 5 నుంచి 6 లక్షల మధ్యన సాగుతొంది. బజాజ్ ఆటో తమ ఆటో రిక్షా విభాగంలో ప్రముఖమైన పాలు పొందింది.

అనేక టాక్సీ కంపెనీలు దేశంలో అనేక ప్రధాన నగరాల్లో నడుస్తున్నప్పటికీ, ఆటోరీక్షే డిమాండు తప్పిపోయే అవకాశం లేదు. మార్కెట్లో ప్రస్తుతం 4 స్ట్రోక్ ఆటోలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని ఆటోరిక్షా డ్రైవర్లు మాత్రమే 2 స్ట్రోక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు.

అందుకని పులుషన్ తగ్గించాలని మహీంద్రా సంస్థ తక్కువ ధరలో తమ ఎలెక్ట్రిక్ ఆటోలను కొన్ని రోజుల ముందుగానే విడుదల చేశారు. దీనిని ఆటో చమక్కులు వాడటం ప్రారంభించినట్లైతే పొల్యూషన్ తక్కువ అవుతుంది మరియు ఇందులో ఇచ్చిన సెప్తి ఫీచర్లు కూడా అంతే చక్కగా పనిచేస్తుంది.

మహీంద్రా సంస్థ విడుదల చేసిన ట్రియో మరియు ట్రియో యారి ఎలెక్ట్రిక్ ఆటోలు, ఎక్స్ శోరం ప్రకారం రూ. 2.22 లక్షల ప్రారంభిక ధరను పొందింది. ఐపి 67 రేట్ బ్యాటరీ బాక్స్ బాగా బ్యాటరీ రక్షణను అందిస్తుంది, బ్యాక్ ఇన్పుట్ట్ క్రాష్ గార్డ్ ప్రమాదం సమయంలో ప్రయాణీకులను రక్షిస్తుంది.
Source: The Times Of India


Click it and Unblock the Notifications








