Just In
- 18 min ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 1 hr ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 2 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 4 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
Don't Miss
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
అంబులెన్స్ లో 600 కి.మీ ప్రయాణించి 15 రోజుల బాబుని కాపాడారు తెలుసా ?
15 రోజుల శిశువును ఒక హృదయ కవాట శస్త్రచికిత్స కోసం, మంగళూరు నుండి తిరువనంతపురం వరకు లైసెన్స్ ప్లేట్ KL 60 J 7739 కలిగి ఉన్న అంబులెన్స్ లో 600 కి.మీ ప్రయాణించారు.
ఈ ప్రయాణంని పేస్ బుక్ లో ప్రత్యక్షంగా ప్రసారమయ్యే విధంగా చేసి దాదాపు 600 కిలోమీటర్ల దూరం అంబులెన్స్ లో ప్రయాణించారు, 12 వివిధ జిల్లాల ద్వారా ప్రయాణించేటప్పుడు వాహనదారులు మరియు వాలంటీర్లు ట్రాఫిక్ లో సహాయపడతాయని ఆశించి చేశారు. కొన్ని గంటలు తర్వాత, కేరళ ప్రభుత్వం ఈ కుటుంబానికి సహాయపడుతాయని చూపిన తరువాత, అంబులెన్స్ ను కొచ్చికి మళ్ళించారు, అక్కడ అమృతా ఆసుపత్రిలో శిశువు చికిత్స పొందుతున్నాడు.
చైల్డ్ ప్రొటెక్ట్ టీం, చైల్డ్ బదిలీని సమన్వయపరుస్తున్న ఎన్.జి.ఒ, మంగళూరు నుండి ఉదయం 11 గంటలకు ప్రయాణం ప్రారంభించింది. 15 గంటల నుండి 10 గంటలకు రహదారి ప్రయాణాన్ని వారు తగ్గించారాని వారు అనుకొన్నారు.
ఫేస్బుక్ ప్రత్యక్షంగా ప్రసారముకి 8,000 కంటే ఎక్కువ షేర్లు లభించాయి మరియు ప్రతి సెకనుకు ప్రత్యక్ష వీక్షకుల సంఖ్య పెరుగుతూవచ్చింది.కేరళ ప్రభుత్వం శస్త్రచికిత్సకు చెల్లింస్తామని ముందుకు వచ్చింది,తరువాత వాహనం కొచ్చికి మళ్ళించబడింది.
Most Read: చైనా మహిళా కస్టమర్ కు క్షమాపణలు చెప్పిన మెర్సిడెస్ బెంజ్:[వీడియో]
సానియా మరియు మిథా దంపతుల శిశువు,మంగళూరులోని ఒక ఆసుపత్రిలో నుంచి ,వీరు ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ, శిశువును తిరువనంతపురంలో మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ కోసం శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ కు తీసుకువెళ్లారు.
చైల్డ్ ప్రొటెక్ట్ టీంకు చెందిన సునీల్ మాలిక్కల్ మాట్లాడుతూ 12 జిల్లాలలో వారి జట్లు నేలపై మరియు పోలీసు సిబ్బందితో సమన్వయపడుతున్నాయి.శ్వాస మరియు ఒత్తిడి వైపరీత్యం యొక్క ప్రమాదం కారణంగా ఈ బిడ్డను ఊపిరి తీసుకోలేకపోయారు.మంగళూరులో ఎయిర్ అంబులెన్సు లభ్యత తక్కువగానే ఉంది.
Most Read: అతను ట్రాఫిక్ పెండింగ్ ఫైన్ ఎంత కట్టాలో తెలుసా...!
అంతేకాకుండా ఈ వ్యయం నిలువరించలేదని సునీల్ మాలిక్కల్ చెప్పారు.రాత్రిపూట ఈ ప్రయాణం సులభతరం అయినప్పటికీ, మంగళూరు ఆసుపత్రిలో ఉన్న వైద్యులు చైల్డ్ ఇంకా స్థిరంగా లేనందున ముందుకు సాగలేదక పోయారు.
తిరువనంతపురంలో శ్రీ చిత్రా తిరునల్ ఇన్స్టిట్యూట్కు శిశువును మార్చాలి అని వైద్యుల సిఫారసు చేయబడ్డారు, అంతేకాక ఇది ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్నందువల్ల, కుటుంబంకు కావలసిన ధరలకు మెరుగయిన చికిత్స పొందుతారు. "కేరళ ప్రభుత్వం పిల్లలను సహాయం చేస్తానని వాగ్దానం చేసింది," అని సునీల్ టిఎన్ఎమ్ కి చెప్పాడు.