Just In
- 1 hr ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 2 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 2 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 4 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
Don't Miss
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Movies వాడుంటే రాత్రికి పండగే.. అలా పడుకుంటా! పచ్చిగా బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
వాహనదారులను నిలిపి మరీ రివార్డులను ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు ఎందుకో తెలుసా
భారత్ లోని ప్రభుత్వ రహదారుల్లో జరిగే ట్రాఫిక్ అంతరాయానికి జరిమానాలు ఉండగా, నిబంధనలను పాటించే వారికి ఏ విధమైన గుర్తింపు లభించడం లేదు. నిబంధనలను పాటించే ప్రయాణికుల కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన ట్రాఫిక్ పోలీసు విభాగాలు ఇప్పుడు రివార్డు కార్యక్రమాలపై కసరత్తు ప్రారంభించాయి.
అయితే ఇది వరకే పుణె ట్రాఫిక్ పోలీసులు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ డిస్కౌంట్ కూపన్లను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కూడా ఇదే తరహా రివార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెల్మెట్, సీటబెల్టుల వాడకం గురించి వాహనదారులకు తెలిసేలా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పబ్లిక్ రోడ్లపైకి వచ్చారు.
అతడు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్ ద్వారా ఎంపిక చేయబడ్డ రోడ్లపై అనేక మంది వాహనదారులను గుర్తించి. ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా డ్రైవింగ్ చేసిన 45 మంది వాహనదారులను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంపిక చేశారు. వారికీ అంజనీ కుమార్ ట్రాఫిక్ రూల్స్ తరువుగా పాటించిన వారికీ ప్రతిఫలంగా ఉచిత సినిమా టిక్కెట్లను రివార్డుగా ఇచ్చారు. ఈ టిక్కెట్లను పీవీఆర్ సినిమాస్ స్పాన్సర్ చేసింది.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం కొన్ని అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ రహదారులపై ఉన్న ఎన్.బి.ఎ. ఉల్లంఘనలను తనిఖీ చేయడానికి మరియు ఖచ్చితంగా జరిమానాలు విధించడానికి ట్రాఫిక్ పోలీసు విభాగం పలు సిసిటివి కెమెరాలు, రాడార్ వ్యవస్థలు మరియు ఇతర పద్ధతులను ఉపయోగిస్తుంది.
ట్రాఫిక్ పోలీసు విభాగానికి చిక్కిన పదేపదే నేరాల కారణంగా కార్ల యజమానులు రూ. 50,000 కంటే ఎక్కువ జరిమానాలు వేసిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు
ఇప్పుడు, ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా అనుసరిస్తున్న వ్యక్తులకు రివార్డులు, రోడ్లపై తాము చేపడుతున్న మంచి పనులకు వాహనదారులకు కొంత గుర్తింపు లభించేలా చేస్తుంది. ఈ నెల మొదట్లో ట్రాఫిక్ రూల్ కరెక్టుగా పాటించిన వారికీ రివార్డు లను పుణె ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు.
నిబంధనలను పాటిస్తున్న వాహనదారులను గుర్తించిన పోలీసులు ఆ తర్వాత జొమాటో, స్విగ్గీ వంటి ఆన్ లైన్ వేదికల నుంచి 50% డిస్కౌంట్ కూపన్ తో రివార్డును ఇచ్చారు. దీనివలన రోడ్లపై వాహనదారులు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించేందుకు ఆస్కారం ఏర్పడింది.
సరైన పని చేసినందుకు ప్రతిఫలం పొందడం మంచి అనుభూతిని అందిస్తుంది, అయితే ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా ప్రజలను ప్రోత్సహించేందుకు పోలీసు విభాగాలు సొంతంగా ఈ చర్యలకు పాల్పడుతున్నాయి.
భారతదేశం ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా జరుగుతున్న వాటిలో ఒకటిగా నిలిచింది మరియు వాటిలో చాలా వరకు ప్రాణాంతకంగా ఉన్న ప్రమథులు కూడా ఉన్నాయి.
ప్రతి రోజూ వేలాది వాహనాలను ప్రభుత్వ రహదారుల్లో ప్రమాదాలకు గురి అవుతుండగా, చాలా వరకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం లేదు, దీని వలన చాల ప్రమాదాలకు కారణమవుతుంది.
కొత్త ఎంవి యాక్ట్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, దీని వల్ల భవిష్యత్తులో జరిమానాలు, పెనాల్టీలు పెరుగుతాయని. దీంతో ప్రభుత్వ రహదారులపై ఉన్న చట్టా ల సంఖ్యను కొత్త నిబంధనలతో తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే, ఈ నిబంధన పార్లమెంటు ఎగువ సభ ద్వారా ఆమోదించాల్సి ఉన్నందున అది అమలు కావడానికి కొంత సమయం పడుతుంది.
Source: Cartoq