Just In
- 8 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 9 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 10 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 11 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హ్యుందాయ్ వెన్యూ దెబ్బకు భారీగా డిస్కౌంట్ ప్రకటించిన - టాటా,ఫోర్డ్, మారుతీ...!
కాంపాక్ట్ సబ్ -4 మీటర్ ఎస్యూవి సెగ్మెంట్లో వచ్చిన హ్యుందాయ్ వెన్యూ ఎంత ప్రజాదరణతో ఉందో మనకి తెలుసు.దీని వలన హ్యుందాయ్ సరికొత్త మొట్టమొదటి ఎస్యూవి వెన్యూ పై పోటీ కూడా అలాగే ఉంది.
దేశంలో రెండో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తన తాజా ఎస్యూవి వెన్యూ పై అపూర్వమైన స్పందనతో 17,000 బుకింగ్లను అందుకుంది.
ముఖ్యంగా, 6.5 లక్షల రూపాయల నుంచి రూ .11.11 లక్షల ఎక్స్-షోరూమ్(ఢిల్లీ), ఇది సబ్-4 మీటర్ విభాగంలో లభించే చౌకైన వాహనంగా భారతీయ మార్కెట్లోకి వచ్చింది.డీలర్స్ మరియు పరిశ్రమ అంతర్గవర్గాల ప్రకారం,
మార్కెట్లో మారుతి సుజుకి భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఎస్యూవి విటారా బ్రజ్జాను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా దీనిపై 15,000 రూపాయల నగదు తగ్గింపు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 3,000 లను ప్రకటించింది.
టాటా మోటార్స్ కూడా 'మారుతి సుజుకి' చేసిన విధంగా చేస్తోంది, ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో 15,000 రూపాయల డిస్కౌంట్ను, అదనంగా రూ .15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అలాగే ఆఫర్లో రూ .3,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
ఫోర్డ్ మోటార్స్ 10,000 రూపాయల నగదు రాయితీలు, 15 వేల రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్లు, మరియు ఎకోస్పోర్ట్ శ్రేణికి 5,000 రూపాయల వరకు కార్పొరేట్ డిస్కౌంట్లను అందిస్తోంది. ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన మెట్రో నగరాలలో ఈ డిస్కౌంట్లను అందిస్తున్నారు.
గ్రాంట్ తోర్న్టన్ ఇండియా LLP లోని భాగస్వామి శ్రీధర్ మాట్లాడుతూ, "పోటీలో భాగంగా మార్కెట్ స్థానాన్ని నిలుపుకోవటానికి లేదా మార్కెట్ వాటాను కోల్పోకుండా ధరను తగ్గించడానికి సరిపోతుంది".
హ్యుందాయ్ వెన్యూను ఎదుర్కోవడమే కాకుండా, దీర్ఘకాలిక లీన్ అమ్మకాల దశకు ఎదుర్కోవాల్సి వస్తుందనేది విశ్లేషకులు చెబుతున్నారు. డీలర్లు,ప్రజల డిమాండ్ కంటే వారి జాబితాను ఎక్కువగా ఉన్న పరిస్థితిలో ధరలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.
Most Read: ఎంత విడ్డురం...2017 లో బైక్ స్టంట్ చేస్తే 2019 లో అరెస్ట్ చేశారట !
ఆటోమోటివ్ పరిశ్రమ మొత్తం నెమ్మదిగా అమ్మకాలు ఎదుర్కొంటున్నప్పటికీ, కాంపాక్ట్ ఎస్యూవి సెగ్మెంట్ బాగా ఆదరణ పొందుతోంది. దీని ఫలితంగా, అసలైన పరికరాల తయారీదారుల (OEM ) విభాగంలో కొత్త లాంచ్ లు మరియు సామూహిక డిస్కౌంట్లను అందిస్తున్నాయి.
Most read: ఆటోరిక్షా ప్రయాణీకులను కాపాడిన KTM డ్యూక్ రైడర్స్...ఇంతకీ ఏమి జరిగింది:[వీడియో]
అధిక భీమా ప్రీమియంలు, ఇంధన ధరలు, వడ్డీ ఖర్చులు పెరగడంతో బలహీనమైన కొనుగోలుదారుల కారణంగా వ్యక్తిగత వాహనాల అమ్మకాల పరిమాణం క్షీణించిందని కనికా గోయెల్, రీసెర్చ్ అనలిస్ట్, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చెప్పారు.
Most Read: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఆవిష్కరించిన చైనా....!
అంతే కాకుండా BS VI, FAME II మరియు ప్రత్యామ్నాయ మొబిలిటీ వంటి పరిశ్రమలో 2020 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ నమూనాలో అనిశ్చితికి దారితీస్తుంది అని అయన చెప్పారు."