Just In
- 21 min ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 2 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 3 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 5 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
7 సీటర్ కంపాస్ ఎస్యూవీని భారతదేశానికి తీసుకురానున్న జీప్
అమెరికన్ ఎస్యూవీ తయారీ దిగ్గజం జీప్ కొత్త ప్రకటన చేసింది, ఇప్పటి వరకు ఉన్న ఎస్యూవీ కంటే పెద్ద దానిని భారత మార్కెట్లోకి తీసురానున్నట్టు ప్రకటించింది. దీనిని టయోటా ఫార్చునర్కు పోటీగా తెస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మన దేశంలో ఎక్కువగా విఐపి లు ఎక్కువగా ఈ ఫార్చునర్ ను ఉపయోగిస్తుంటారు.
అమెరికన్-ఇటాలియన్ కార్ తయారీ సంస్థ ఎఫ్సిఎ(ఫియట్-చుర్స్లర్ ఆటోమొబైల్స్) జీప్ బ్రాండ్ నుండి భారతీయ మార్కెట్లో ఒక సెవెన్ సీట్ల ఫ్లాగ్ షిప్ ఎస్యూవీ ను తీసుకురానున్నట్లు ధృవీకరించింది. కొత్త సెవెన్ సీటర్ జీప్ ఎస్యూవీని వచ్చే 2020 వ సంవత్సరం చివరన లేదా 2021 ప్రారంభంలో మార్కెట్ లో ప్రవేశపెట్టాలి అని అనుకొంటోంది.
కొత్త సెవెన్ సీటర్ జీప్ ఎస్యూవీని ఇండియన్ మార్కెట్లో ఉన్న ప్రముఖ కంపాస్ నమూనా ఆధారంగా తయారు చేయనుంది. కొత్త సెవెన్ సీట్ల కంపాస్ ఆధారిత ఎస్యూవీను స్థానికంగా ఉన్న పూణే శివారులోని రంజంగైలోని జీప్ ప్లాంట్ లో తయారు చేయనున్నారు.
కొన్ని రిపోర్ట్స్ ల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆమోదించబడింది అని మరియు 2020 కొరకు ప్లాన్ చేయబడ్డ అన్ని కొత్త కంపాస్ యొక్క నమూనా అవుతుంది. ట్రైల్హాక్, కంపాస్ మరియు ఇప్పుడు గ్రాండ్ కంపాస్ లేదా కంపాస్ వంటి వాహనాల లాంచనాలతో,
కంపెనీ మార్కెట్ లో జీప్ యొక్క ప్రీమియం పొజిషనింగ్ ను పటిష్టం చేయాలనుకుంటుంది, తదుపరి సంవత్సరాలలో మార్కెట్ మరింత అందుబాటులో కాంపాక్ట్ జీప్ ఎస్యూవీ లను తీసుకురానుంది. జీప్ కంపాస్ ఎస్యూవీ, 2017 లో భారత మార్కెట్లో భారీ విజయాన్ని సాధించింది.
గడిచిన కొన్ని సంవత్సరాల్లో, జీప్ కంపాస్ యొక్క కొత్త వేరియెంట్ లను ప్రవేశపెట్టింది, తాజాగా దాని యొక్క అత్యంత-రోడ్డు సామర్థ్యం కలిగిన ' ట్రైల్హాక్ ' వేరియెంట్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల ప్రారంభించబడిన దీని ధర రూ. 26.8 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది.
మేము ఇటీవల దాని ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను పరీక్షించడానికి అవకాశం వచ్చింది. జీప్ ఇండియన్ మార్కెట్లో ఒక చిన్న మోడల్ ను, పరిచయం చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. అయితే, దేశంలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధన వలన దీని ప్రణాళికలు మరుగున పడ్డాయి.
జీప్ ఇప్పుడు అధిక వాల్యూమ్లను కాకుండా అధిక మార్జిన్లపై దృష్టి కేంద్రీకరించడం తో ప్రీమియంతో కూడిన వాహనాలను నిర్మించడానికి పని చేస్తోందని తెలిసింది. కొత్త సెవెన్ సీటర్ జీప్ కంపాస్ ఆధారిత ఎస్యూవీ దేశంలో ప్రీమియం పేరుతో తయారు చేసే ప్రణాళికలో భాగంగా ఉంటుంది. కొత్త సెవెన్ సీటర్ ఎస్యూవీ కంపాస్ భారతదేశంలో కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ గా ఉంటుంది.
జీప్ కంపాస్ సెవెన్ సీటర్ ఎస్యూవీ పై డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం
జీప్ నుంచి రానున్న కొత్త సెవెన్ సీటర్ కంపాస్ ఆధారిత ఎస్యూవీ భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇంకా చాలా కాలంగా ఉంది. ఈ ఎస్యూవీ ఒక ప్రీమియమ్ ధర కలిగి ఉంటుంది మరియు ఇది టయోటా ఫార్చునర్, ఫోర్డ్, మహీంద్రా ఆల్యురాస్ జి4 మరియు ఇండియన్ మార్కెట్లో ఉన్న హోండా సిఆర్-వి వంటి వాటితో పోటీ పడనుంది.