కొత్త ఎలక్ట్రిక్ విధానాన్ని అమలుచేసిన అరవింద్ కేజ్రీవాల్ : అదేంటో తెలుసా ?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) విధానాన్ని ప్రకటించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఇప్పటివరకు దేశంలో అత్యంత ప్రగతిశీల ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడమే ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం అని కేజ్రీవాల్ అన్నారు.

కొత్త ఎలక్ట్రిక్ విధానాన్ని అమలుచేసిన అరవింద్ కేజ్రీవాల్ : అదేంటో తెలుసా ?

ఢిల్లీలో 3 సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అమలు చేయబడుతుంది. ఆ తరువాత ఈ విధానాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుంది. మీడియా సిబ్బందిని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ విధానం కేంద్ర ప్రభుత్వ ఫేమ్-2 పథకం కింద ఉంటుందని అన్నారు.

కొత్త ఎలక్ట్రిక్ విధానాన్ని అమలుచేసిన అరవింద్ కేజ్రీవాల్ : అదేంటో తెలుసా ?

ఈ విధానం ప్రకారం ఢిల్లీలోని ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఎంచుకున్న ఎలక్ట్రిక్ వాహనం ఆధారంగా సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఈ విధానం ప్రకారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు, ఇ-రిక్షాల కొనుగోలుకు రూ. 30,000 తగ్గింపు ఉంటుంది.

కొత్త ఎలక్ట్రిక్ విధానాన్ని అమలుచేసిన అరవింద్ కేజ్రీవాల్ : అదేంటో తెలుసా ?

ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుపై రూ. 1.5 లక్షల తగ్గింపు ఉంటుంది. అదనంగా ఎలక్ట్రిక్ కార్లు మరియు ద్విచక్ర వాహనాల కోసం రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా మాఫీ చేయబడతాయి.

కొత్త ఎలక్ట్రిక్ విధానాన్ని అమలుచేసిన అరవింద్ కేజ్రీవాల్ : అదేంటో తెలుసా ?

వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలపై లోన్ వడ్డీ కూడా మాఫీ అవుతుంది. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా తీవ్రంగా కృషి చేస్తోందని, చాలా మంది నిపుణులను సంప్రదించినట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

కొత్త ఎలక్ట్రిక్ విధానాన్ని అమలుచేసిన అరవింద్ కేజ్రీవాల్ : అదేంటో తెలుసా ?

కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఎలక్ట్రిక్ వెహికల్ బోర్డు, ఎలక్ట్రిక్ వెహికల్ ఫండ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ సెల్ ఏర్పాటు చేస్తుంది.

కొత్త ఎలక్ట్రిక్ విధానాన్ని అమలుచేసిన అరవింద్ కేజ్రీవాల్ : అదేంటో తెలుసా ?

ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయని మేము ఆశిస్తున్నాము.

కొత్త ఎలక్ట్రిక్ విధానాన్ని అమలుచేసిన అరవింద్ కేజ్రీవాల్ : అదేంటో తెలుసా ?

అదనంగా ప్రతి 3 కిలోమీటర్లకు 200 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ ప్రభుత్వం పాత వాహనాల కోసం స్క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తుంది. ఈ పాలసీలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని పాతదానితో భర్తీ చేస్తామని కూడా తెలిపారు.

More from DriveSpark

Article Published On: Saturday, August 8, 2020, 10:59 [IST]
English summary
Delhi gets new electric vehicle policy. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+