Just In
- 11 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 13 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 15 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 17 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పేద ప్రజలకు రిలీఫ్ ప్యాకేజీలను అందజేస్తున్న గ్రేట్ వాల్ మోటార్స్
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి భారినపడి చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అంతే కాకుండా ఎంతో మంది ఈ వైరస్ ప్రభావానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో చాలామంది కరోనా భాదితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. గ్రేట్ వాల్ మోటార్స్ కూడా కరోనా బాధితులకి సేవ చేయడానికి ముందుకు వచ్చింది.
గ్రేట్ వాల్ మోటార్ భారతదేశంలో తీవ్రంగా ప్రభావితమైన COVID-19 ప్రాంతాలలో రెండు ఢిల్లీ NCR మరియు పూణేలకు సహాయ ప్యాకేజీని విడుదల చేసింది. ఈ సంస్థ కేర్ ఇండియాతో భాగస్వామ్యం కూడా కలిగి ఉంది మరియు ఈ రెండు నగరాల్లోని నిరుపేదలకు రిలీఫ్ కిట్లను దానం చేసింది.
కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో చైనా ఎస్యూవీ తయారీదారు గ్రేట్ వాల్ మోటార్ ఢిల్లీ ఎన్సిఆర్, పూణేలకు సహాయక సహాయం అందించింది. COVID-19 కారణంగా ఢిల్లీ మరియు పూణే ప్రాంతాలు బాగా ప్రభావితమయ్యాయి. రిలీఫ్ కిట్లలో గోధుమలు, పప్పుధాన్యాలు, బియ్యం, చక్కెర, వంట నూనె, సుగంధ ద్రవ్యాలు మొదలైన కిరాణా వస్తువులు ఉంటాయి.
MOST READ:అంతర్రాష్ట్ర రవాణాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చి ప్రభుత్వం, ఎక్కడెక్కడో తెలుసా ?
ప్రతి రేషన్ కిట్ ఐదుగురు కుటుంబ సభ్యులు ఒక నెల రోజుల వరకు ఉపయోగ పడుతుంది. కేర్ ఇండియా ద్వారా రోజువారీ కూలీ కార్మికులు, వీధివాసులు మరియు జీవనాధార కార్మికులతో కూడిన పెద్ద వలస జనాభాలకు కూడా సహాయం చేయాలనీ జిడబ్ల్యుఎం ఇండియా యోచిస్తోంది.
జిడబ్ల్యుఎం ఇండియా ప్రెసిడెంట్ జేమ్స్ యాంగ్ మాట్లాడుతూ, "ఈ క్లిష్ట దశలో, సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు సహాయం చేయాలని భావిస్తున్నామన్నారు. మా లక్ష్యం కేవలం కుటుంబాలకు ఆహారాన్ని అందించడమే కాదు, అన్ని అవసరమైన అంశాలను కలిగి ఉన్న కిట్ ఐదుగురు సభ్యుల కుటుంబానికి ఒక నెల పాటు రోజువారీ పరిశుభ్రతకు అవసరమైనవన్నీ చేకూర్చనుంది.
MOST READ:ఇప్పుడు అతి తక్కువ ధరకే రిఫ్రెష్ కియా సెల్టోస్, ఎంతో తెలుసా !
కరోనా భాదితులకు సహాయం చేయడానికి ప్రయత్నించడం ద్వారా భారత ప్రభుత్వానికి తమ వంతు నిబద్ధతను చూపించాలనుకుంటున్నాము. అవసరమైన ప్రజలు ఈ క్లిష్ట సమయాల్లో ఎదుర్కొంటున్నారు. ఈ మహమ్మారిపై పోరాడుతున్న ప్రభుత్వానికి మద్దతుతుగా నిలబడటమే మా లక్ష్యం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిడబ్ల్యుఎం ఇండియా జేమ్స్ యాంగ్, ప్రెసిడెంట్, పార్కర్ షి, మేనేజింగ్ డైరెక్టర్ మరియు సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ హర్దీప్ సింగ్ బ్రార్ వ్యక్తిగతంగా పాల్గొంటారు. కరోనా లాక్ డౌన్ లో ఉన్న కొన్ని సడలింపులు కారణంగా గ్రేట్ వాల్ మోటార్స్ 2021 లో తన ఇండియా కార్యకలాపాలను ప్రారంభిస్తుంది మరియు మహారాష్ట్రలోని సంస్థ యొక్క కొత్త తలేగావ్ సదుపాయంలో పని ప్రారంభమైంది.
MOST READ:ఇండియన్ ఆర్మీ ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో మీకు తెలుసా ?