Just In
- 3 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 5 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 13 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 19 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్
ఖరీదైన లగ్జరీ కార్ కలిగిన వాహనదారులు ఆ వాహనాలకు ఒక స్పెషల్ నెంబర్ ఉండాలనుకుంటారు. ఈ తరుణంలో ఆ నెంబర్ కోసం ఈత డబ్బు ఖర్చుపెట్టటడానికైనా వెనుకాడరు. ఇదే నేపథ్యంలో కేరళకు చెందిన ఒక యువకుడు ప్రత్యేక నంబర్ కోసం ఏకంగా 9 లక్షల రూపాయలు వెచ్చించాడు. మలప్పురం లైఫ్ స్టైల్ దీనిపై సమాచారాన్ని ప్రచురించింది.
ఫ్యాన్సీ నెంబర్ కోసం, వారు కారుతో సమానంగా ఖర్చు చేస్తారు. కొన్నిసార్లు ఈ మొత్తం కారు ధర కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇటీవలే మలప్పురంలో కొండోట్టి అనే కొత్త ఆర్టీఓ కార్యాలయం ప్రారంభించబడింది.
ఈ ఆర్టీఓ అధికారులు తమ కార్యాలయం యొక్క మొదటి రిజిస్ట్రేషన్ నంబర్ కెఎల్ 840001 ను వేలం వేయాలనుకున్నారు. వేలానికి హాజరైన మహ్మద్ రఫీక్ అనే యువకుడు ఆ నెంబర్ను సొంతం చేసుకున్నాడు. మహ్మద్ రఫీక్ తన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్జి జిఎల్ఇ 53 కూపే కోసం ఈ నంబర్ను 9,01,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. కెఎల్ 840001 ఫ్యాన్సీ నంబర్ కోసం వేలానికి ఇద్దరు మాత్రమే హాజరయ్యారు.
MOST READ:వాహనాలకు HSRP నెంబర్ ప్లేట్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం.. ఎక్కడో తెలుసా ?
రఫీక్ తన కారుకు రోడ్ టాక్స్ గా రూ. 25 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. ఈ అంశాలన్నీ మలప్పురం లైఫ్ స్టైల్ ప్రచురించిన సమాచారంలో వెల్లడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎఎమ్జి జిఎల్ఇ 53 కూపేని ఈ ఏడాది సెప్టెంబర్లో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ. 1.20 కోట్లు.
కొత్త ఎఎమ్జి జిఎల్ఇ 53 కూపే మునుపటి మోడల్ కంటే శక్తివంతమైనది. మెర్సిడెస్ బెంజ్ ఈ కారులో తేలికపాటి హైబ్రిడ్ సిస్టం ను అందిస్తుంది. ఈ సిస్టం ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని మరియు పనితీరును పెంచడానికి సహాయపడుతుంది.
MOST READ:ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో.. ఇది చూస్తే మీరు తప్పకుండా ట్రైన్లోనే వెళ్తారు
ఈ కారుకు 3.0 లీటర్ ట్విన్-టర్బో 6 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ హైబ్రిడ్ ఇంజన్ 435 బిహెచ్పి పవర్ మరియు 530 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మిషన్ యూనిట్తో జత చేయబడింది.
కొత్త ఎఎమ్జి జిఎల్ఇ 53 కూపే కారు గంటకు 250 కిమీ వేగంతో ఉంటుంది. 5.3 సెకన్లలో కారు గంటకు 0 - 100 కిమీ నుండి వేగవంతం అవుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.
MOST READ:ఒకే కారుని 14 సార్లు అమ్మిన ఘరానా మోసగాడు.. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా