Just In
- 17 min ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 2 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 3 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- 4 hrs ago ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
Don't Miss
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Movies స్కిట్ కోసం నాలుక కోసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. షాక్లో జడ్జిలు!
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
సనంద్ ప్లాంట్లో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన మాక్క్సిస్ ఇండియా
భారతదేశంలో కరోనా లాక్ డౌన్ ప్రస్తుతం కొన్ని సడలింపులు కల్పించబడటంతో గుజరాత్లోని సనంద్ తయారీ కేంద్రంలో పాక్షికంగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు మాక్క్సిస్ ఇండియా ప్రకటించింది. అధికారులు మరియు ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ -19 భద్రతా మార్గదర్శకాలను అనుసరించడానికి కార్మికులకు శిక్షణ ఇవ్వడం ద్వారా సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.
2020 మార్చి 23 న కంపెనీ తన తయారీ కేంద్రంలో 42 రోజుల పాటు తన కార్యకలాపాలను మూసివేసింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ జారీ చేసిన తరువాత తాత్కాలిక సస్పెన్షన్ ని కంపెనీ ఆదేశించింది.
కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి సమయంలో గుజరాత్ రాష్ట్రం మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడానికి కొన్ని సడలింపులను ప్రకటించాయి. దీని ఫలితంగా మాక్సిస్ ఇండియా ఇప్పుడు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
MOST READ:హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్పై రూ.55,500ల భారీ డిస్కౌంట్
పరిమితం చేయబడిన కార్మికులతో సంస్థ షిప్ట్ విధానం ద్వారా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనుంది. ఉద్యోగులందరూ ప్లాంట్లో పనిచేసేటప్పుడు మాస్క్ మరియు గ్లౌజులు వంటి (పిపిఇ) వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించుకుంటారు. కర్మాగారం లోపల అన్ని సమయాల్లో ఒకదానికొకటి కనీసం ఆరు అడుగుల వరకు కచ్చితమైన సామాజిక దూరాన్ని కొనసాగించాలని కూడా వారు కోరారు.
దీనికి తోడు ఉద్యోగులందరూ ప్లాంట్లోకి ప్రవేశించే ముందు క్రిమిసంహారక సొరంగం గుండా ప్రవేశిస్తారు. ఇది కాకుండా భద్రతా ప్రోటోకాల్ యొక్క క్రమ శిక్షణ మరియు తయారీ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కంపెనీ సూచిస్తుంది. కోవిడ్ -19 కారణంగా కంపనీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేటప్పుడు ఉద్యోగుల భద్రతను నిర్ధారించడానికి కంపెనీ ఇటువంటి చర్యలను తీసుకుంది.
MOST READ:కియా కార్నివాల్ ఎంపివిని కొనుగోలు చేసిన మాజీ ఇండియన్ క్రికెటర్
ప్రభుత్వ నిబంధనలు మరియు మార్గదర్శకాలను పాటించడం ద్వారా అన్ని కార్యకలాపాలు జరిగేలా కంపెనీ నిర్ధారిస్తుందని మాక్సిస్ ఇండియా ప్లాంట్ హెడ్ లియు చున్ సువాన్ పేర్కొన్నారు. గుజరాత్లోని సనంద్లోని అత్యాధునిక సదుపాయంలో ఇది తన ఉద్యోగులకు భద్రత మరియు పరిశుభ్రత యొక్క అత్యున్నత ప్రమాణాలను అందిస్తుంది.
ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆదేశించిన లాక్ డౌన్ కి మద్దతుగా కంపెనీ తన లోగోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పునఃరూపకల్పన చేసింది. వారి సవరించిన లోగో బ్రాండ్ పేరుతో విలీనం చేయబడిన రోమన్ సంఖ్యల ద్వారా ప్రదర్శించబడే ప్రారంభ నుంచి 21-రోజుల లాక్డౌన్ను సూచిస్తుంది. సంస్థ "21 రోజులు జీవితాలను మార్చగలదు, స్టే ఇన్, స్టే సేఫ్" అనే సందేశాన్ని కూడా ఇచ్చింది.
MOST READ:భారీగా పెరిగిన బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 & 110 ధరలు : దేనిపై ఎంతో తెలుసా
దీనికి సంబంధించిన ఇతర వార్తల ప్రకారం మాక్సిస్ టైర్స్ మరియు యమహా దేశంలో కో-బ్రాండెడ్ టైర్ల తయారీకి వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించాయి. కో-బ్రాండెడ్ మాక్సిస్ టైర్లు దేశవ్యాప్తంగా యమహా మరియు మాక్సిస్ డీలర్షిప్లలో రిటైల్ అవుతాయి.
సనంద్ ప్లాంట్లో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడం డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
కోవిడ్ -19 మహమ్మారి దేశవ్యాప్తంగా వ్యాపించిన కారణంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ కారణంగా భారతదేశంలో వ్యాపారాలన్నీ తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. కొనసాగుతున్న మహమ్మారి వల్ల దాని ఉద్యోగుల భద్రతను నిర్ధారించడానికి ఇది జరిగింది. ఏది ఏమైనా, ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులను భారత ప్రభుత్వం ప్రకటించిన తరువాత వ్యాపారాలు తిరిగి ప్రారంభించాయి. దీని వల్ల ఆర్ధిక వ్యవస్థ కొంత వరకు మెరుగుపడుతుంది. అంతే కాకుండా చాలామందికి ఉపాధి కూడా లభిస్తుంది.
MOST READ:3 కోట్ల విలువైన కార్లు దొంగలించిన దొంగల ముఠా, తర్వాత ఏం జరిగించే తెలుసా ?