Just In
- 6 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 8 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 10 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 11 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ చార్జెస్, ఎంతో తెలుసా.. !
ముంబై-పూణే ఎక్స్ప్రెస్వే టోల్ రేట్లు 2020 ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. ఎక్స్ప్రెస్వేలోని అన్ని విభాగాలకు మరియు అని వాహనాలకు టోల్ చార్జీలు పెరుగుతున్నాయి. పెరగనున్న చార్జీలగురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!
ముంబై-పూణే ఎక్స్ప్రెస్వే టోల్ రేట్లు 2020 ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. ఎక్స్ప్రెస్వేలోని అన్ని విభాగాలకు మరియు అని వాహనాలకు టోల్ చార్జీలు పెరుగుతున్నాయి. పెరగనున్న చార్జీలగురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!
ముంబై-పూణే ఎక్స్ప్రెస్వే యొక్క ప్రాధమిక చార్జీలు 40 రూపాయలు పెరిగి 230 నుంచి 270 వరకు చార్జీలు వసూలు చేయనున్నారు. సవరించబడింది ఈ టోల్ చార్జీలు వచ్చే మూడేళ్లవరకు అంటే 2023 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.
ముంబై-పూణే ఎక్స్ప్రెస్వే కొత్తగా అమలు చేయబడిన టోల్ చార్జీల ఈ క్రింద చూడవచ్చు.
New Rate | Old Rate | Difference | |
Car | RS 270 | Rs 230 | Rs 40 |
Mini-Bus | Rs 420 | Rs 355 | Rs 65 |
Truck (two axel) | Rs 580 | Rs 493 | Rs 87 |
Bus | Rs 797 | Rs 675 | Rs 122 |
Truck (more than two axels) | Rs 1,380 | Rs 1,168 | Rs 212 |
Cranes And Other Multi-Axel Vehicles | Rs 1,835 | Rs 1,555 | Rs 280 |
సాధారణంగా ఎక్స్ప్రెస్వే యొక్క టోల్ రేట్లు 2005 నుండి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంది. ఈ రేట్లు 2004 లో మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొనబడ్డాయి. చివరి సవరణ 2017 లో కూడా జరిగింది.
ముంబై-లోనావాలా టోల్ చార్జీలు ఈ విధంగా ఉంటాయి.
New Rate | Old Rate | Difference | |
Car | RS 203 | Rs 173 | Rs 30 |
Mini-Bus | Rs 315 | Rs 266 | Rs 49 |
Truck (two axel) | Rs 435 | Rs 370 | Rs 65 |
Bus | Rs 597 | Rs 506 | Rs 91 |
Truck (more than two axels) | Rs 1,035 | Rs 876 | Rs 159 |
Cranes And Other Multi-Axel Vehicles | Rs 1,376 | Rs 1,166 | Rs 210 |
ముంబై-పూణే ఎక్స్ప్రెస్వే 94.5 కిలోమీటర్ల పొడవు, 6 లేన్ల కాంక్రీట్ మోటారు మార్గాన్ని కలిగి ఉంది. ఇది 2002 నుంచి ప్రజలకు అందుబాటులో ఉంది. ఇది దేశంలో మొట్టమొదటి హై-స్పీడ్ కాంక్రీట్ ఎక్స్ప్రెస్వేలలో ఒకటి. అంతే కాకుండా ముంబై-పూణే ఎక్స్ప్రెస్వేను జీరో ఫాటాలిటీ కారిడార్గా మార్చడానికి మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా మహీంద్రాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
రాబోయే 15 సంవత్సరాలకు ఈ మార్గంలో టోల్ వసూలు చేసే హక్కుల కోసం ఎంఎస్ఆర్డిసి మంగళవారం ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లకు అంగీకార పత్రాన్ని జారీ చేసింది. సేకరణ హక్కుల కోసం ఐఆర్బి ఎంఎస్ఆర్డిసికి రూ. 8,262 కోట్లు చెల్లించనుంది, కంపెనీ ముందు రూ. 6,500 కోట్లు చెల్లించి, 2 వ సంవత్సరం, 3 వ సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ. 850 కోట్లు చెల్లిస్తుంది. నాలుగో సంవత్సరానికి ఐఆర్బి రూ . 62 కోట్లు చెల్లించనుంది. పెరిగిన ఈ టోల్ చార్జీలు అన్ని 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి.