ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ చార్జెస్, ఎంతో తెలుసా.. !

ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే టోల్ రేట్లు 2020 ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. ఎక్స్‌ప్రెస్‌వేలోని అన్ని విభాగాలకు మరియు అని వాహనాలకు టోల్ చార్జీలు పెరుగుతున్నాయి. పెరగనున్న చార్జీలగురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ చార్జీలు ఇవే

ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే టోల్ రేట్లు 2020 ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. ఎక్స్‌ప్రెస్‌వేలోని అన్ని విభాగాలకు మరియు అని వాహనాలకు టోల్ చార్జీలు పెరుగుతున్నాయి. పెరగనున్న చార్జీలగురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ చార్జీలు ఇవే

ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే యొక్క ప్రాధమిక చార్జీలు 40 రూపాయలు పెరిగి 230 నుంచి 270 వరకు చార్జీలు వసూలు చేయనున్నారు. సవరించబడింది ఈ టోల్ చార్జీలు వచ్చే మూడేళ్లవరకు అంటే 2023 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ చార్జీలు ఇవే

ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే కొత్తగా అమలు చేయబడిన టోల్ చార్జీల ఈ క్రింద చూడవచ్చు.

New Rate Old Rate Difference
Car RS 270 Rs 230 Rs 40
Mini-Bus Rs 420 Rs 355 Rs 65
Truck (two axel) Rs 580 Rs 493 Rs 87
Bus Rs 797 Rs 675 Rs 122
Truck (more than two axels) Rs 1,380 Rs 1,168 Rs 212
Cranes And Other Multi-Axel Vehicles Rs 1,835 Rs 1,555 Rs 280
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ చార్జీలు ఇవే

సాధారణంగా ఎక్స్‌ప్రెస్‌వే యొక్క టోల్ రేట్లు 2005 నుండి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుంది. ఈ రేట్లు 2004 లో మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొనబడ్డాయి. చివరి సవరణ 2017 లో కూడా జరిగింది.

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ చార్జీలు ఇవే

ముంబై-లోనావాలా టోల్ చార్జీలు ఈ విధంగా ఉంటాయి.

New Rate Old Rate Difference
Car RS 203 Rs 173 Rs 30
Mini-Bus Rs 315 Rs 266 Rs 49
Truck (two axel) Rs 435 Rs 370 Rs 65
Bus Rs 597 Rs 506 Rs 91
Truck (more than two axels) Rs 1,035 Rs 876 Rs 159
Cranes And Other Multi-Axel Vehicles Rs 1,376 Rs 1,166 Rs 210
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ చార్జీలు ఇవే

ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే 94.5 కిలోమీటర్ల పొడవు, 6 లేన్ల కాంక్రీట్ మోటారు మార్గాన్ని కలిగి ఉంది. ఇది 2002 నుంచి ప్రజలకు అందుబాటులో ఉంది. ఇది దేశంలో మొట్టమొదటి హై-స్పీడ్ కాంక్రీట్ ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటి. అంతే కాకుండా ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేను జీరో ఫాటాలిటీ కారిడార్‌గా మార్చడానికి మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కూడా మహీంద్రాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ చార్జీలు ఇవే

రాబోయే 15 సంవత్సరాలకు ఈ మార్గంలో టోల్ వసూలు చేసే హక్కుల కోసం ఎంఎస్ఆర్డిసి మంగళవారం ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లకు అంగీకార పత్రాన్ని జారీ చేసింది. సేకరణ హక్కుల కోసం ఐఆర్‌బి ఎంఎస్‌ఆర్‌డిసికి రూ. 8,262 కోట్లు చెల్లించనుంది, కంపెనీ ముందు రూ. 6,500 కోట్లు చెల్లించి, 2 వ సంవత్సరం, 3 వ సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ. 850 కోట్లు చెల్లిస్తుంది. నాలుగో సంవత్సరానికి ఐఆర్‌బి రూ . 62 కోట్లు చెల్లించనుంది. పెరిగిన ఈ టోల్ చార్జీలు అన్ని 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి.

Most Read Articles

English summary
Mumbai-Pune Expressway toll to hike from April 1, 2020. Read in Telugu.
Story first published: Thursday, February 27, 2020, 16:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X