ఆరోగ్య కార్యకర్తలకు గుడ్ న్యూస్, లక్ష ఉచిత విమాన టికెట్లను అందించనున్న ఖతార్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువ సంఖ్యలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌తో పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు గల్ఫ్ ఎయిర్‌లైన్స్ ఖతార్ ఎయిర్‌వేస్ లక్ష కాంప్లిమెంటరీ టిక్కెట్లను ప్రకటించింది. 2020 మే 12 ప్రపంచ నర్సుల దినోత్సవ సందర్భగా ఈ ప్రకటనను విడుదల చేసింది. ఎయిర్‌వేస్ ప్రతి సంవత్సరం మే 12 న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఆరోగ్య కార్యకర్తలకు గుడ్ న్యూస్, లక్ష ఉచిత విమాన టికెట్లను అందించనున్న ఖతార్

ఖతార్ ఎయిర్‌వేస్ దీని గురించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌తో పోరాడుతున్న వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలను మేము అభినందిస్తున్నామన్నారు. కరోనా రోగుల ప్రాణాలను కాపాడటానికి కరోనా వారియర్స్ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

ఆరోగ్య కార్యకర్తలకు గుడ్ న్యూస్, లక్ష ఉచిత విమాన టికెట్లను అందించనున్న ఖతార్

వైద్యులు వారి దయ మరియు అంకితభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మిలియన్ల మంది ప్రాణాలను రక్షించారు. వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లతో సహా ప్రపంచంలోని ప్రతి దేశానికి చెందిన ఆరోగ్య కార్యకర్తలు ఈ టికెట్ పొందటానికి అర్హులు. టిక్కెట్లు పారదర్శకంగా పంపిణీ చేయబడతాయి. జనాభా ఆధారంగా ప్రతి దేశానికి టికెట్లు జారీ చేస్తారు.

MOST READ:త్వరలో లాంచ్ కానున్న ఎంవి అగస్టా సూపర్ బైక్, చూసారా..?

ఆరోగ్య కార్యకర్తలకు గుడ్ న్యూస్, లక్ష ఉచిత విమాన టికెట్లను అందించనున్న ఖతార్

ఎంపికైన ఆరోగ్య కార్యకర్తలకు రెండు రౌండ్‌ట్రిప్ టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఇవ్వబడుతుంది. ఖతార్ ఎయిర్‌వేస్ ప్రయాణిస్తున్న ఏ ప్రదేశానికైనా వారు టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఆరోగ్య కార్యకర్తలకు గుడ్ న్యూస్, లక్ష ఉచిత విమాన టికెట్లను అందించనున్న ఖతార్

అదనంగా, ఖతార్ రాజధాని దోహా యొక్క హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న రిటైల్ దుకాణాలకు 35% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ టిక్కెట్లను నవంబర్ 26 లోపు రిజర్వు చేయాలి.

MOST READ:భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా, ఏ కారుపై ఎంతెంతో చూడండి

ఆరోగ్య కార్యకర్తలకు గుడ్ న్యూస్, లక్ష ఉచిత విమాన టికెట్లను అందించనున్న ఖతార్

ఈ ప్రయాణం 2020 డిసెంబర్ 10 వరకు చెల్లుతుంది. ఈ కాంప్లిమెంటరీ టిక్కెట్లను రీ షెడ్యూల్ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఎటువంటి ఛార్జీలు ఉండవని ఖతార్ ఎయిర్వేస్ తెలిపింది. రద్దు చేసిన టిక్కెట్లను తిరిగి బుక్ చేసుకోవచ్చు.

ఆరోగ్య కార్యకర్తలకు గుడ్ న్యూస్, లక్ష ఉచిత విమాన టికెట్లను అందించనున్న ఖతార్

విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత క్యారియర్ ఎయిర్ ఇండియా వందే భారత్ మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్ మే 8 నుండి మే 14 వరకు 64 విమానాలను నడపబడతాయి.

MOST READ:సినిమా స్టైల్ లో సింగం స్టంట్‌ చేసిన పోలీసుకు రూ. 5000 జరిమానా

ఆరోగ్య కార్యకర్తలకు గుడ్ న్యూస్, లక్ష ఉచిత విమాన టికెట్లను అందించనున్న ఖతార్

ఈ మిషన్ కింద భారతదేశానికి తిరిగి వచ్చే ప్రజలు పూర్తి ప్రయాణ ఖర్చుతో పాటు 14 రోజుల హాస్పిటల్ ఖర్చులు మరియు సదుపాయ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మిషన్‌లో భారతీయ పౌరులను ఎయిర్ ఇండియా విమానం మరియు యుద్ధనౌకల ద్వారా తిరిగి తీసుకురావడం జరుగుతుంది.

Most Read Articles

English summary
Qatar Airways offers One Lakh complementary Air tickets to Doctors and Health workers. Read in Telugu.
Story first published: Wednesday, May 13, 2020, 17:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X