మార్చి 31 తర్వాత అమ్మిన బిఎస్ 4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

దేశంలో బిఎస్ 4 వాహనాల సేల్స్ మరియు రిజిస్ట్రేషన్ కి గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు భారత సుప్రీంకోర్టు రీకాల్ ప్రకటించింది. కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి ఫలితంగా దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ కారణంగా బిఎస్ 4 వాహనాల అమ్మకాలకు 10 రోజుల పాటు అనుమతించామని 2020 మార్చి 27 న పేర్కొంది.

మార్చి 31 తర్వాత అమ్మిన వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

ఇటీవలి దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం (ఫాడా) ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మోసం చేసినట్లు సుప్రీం కోర్టు ఆరోపించింది. గడువు తర్వాత నమోదు చేసిన అన్ని వాహనాలను చెల్లనివిగా భావిస్తున్నట్లు కోర్టు కొత్త తీర్పు ఇచ్చింది.

మార్చి 31 తర్వాత అమ్మిన వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

అయితే గడువు తర్వాత నమోదు చేసుకున్న వాహనాలకు మినహాయింపు ఉంటుంది. కొత్త తీర్పు ప్రకారం, వాహన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వాహనాలను మాత్రమే రక్షిస్తామని ఎస్సీ స్పష్టం చేసింది.

మార్చి 31 తర్వాత అమ్మిన వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

బిఎస్ 4 వాహనాల అమ్మకాల యొక్క డేటాను అందించాలని కోర్టు ఫాడాను కోరింది, ఇది ప్రభుత్వ పోర్టల్ నుండి వచ్చిన రిజిస్ట్రేషన్ల సంఖ్యను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. విక్రయించిన 17,000 వాహనాలను వాహన్ పోర్టల్‌లో నమోదు చేయలేదని సుప్రీం కోర్టు ప్రకటించింది.

మార్చి 31 తర్వాత అమ్మిన వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

అలా కాకుండా డీలర్ సమాఖ్య బిఎస్ 4 వాహన అమ్మకాల సంఖ్యను జోడించలేదని కోర్టు నివేదికలో వెల్లడించింది. నిబంధనలను సద్వినియోగం చేసుకోవాలని పాలకమండలి సమాఖ్యను హెచ్చరించింది, ఎందుకంటే ఇది అనుమతించిన దానికంటే ఎక్కువ వాహనాలను విక్రయించినట్లు నివేదించింది.

మార్చి 31 తర్వాత అమ్మిన వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

మార్చి 27 న తీసుకున్న నిర్ణయం ప్రకారం డీలర్లకు 10 శాతం అమ్ముడుపోని బిఎస్ 4 జాబితాను విక్రయించడానికి అనుమతి ఉంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన 10 రోజులకే బిఎస్ 4 వాహన అమ్మకాల అనుమతికి కోర్టు కోర్టు ఆదేశించింది.

మార్చి 31 తర్వాత అమ్మిన వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

భారతీయ మార్కెట్లో గడువుకు ముందే విక్రయించిన వాహనాలను నమోదు చేయడానికి అనుమతి కోరుతున్నట్లు ఫాడా పేర్కొంది. ఫాడా సమర్పించిన నివేదికల ప్రకారం, ఈ సంస్థలో సభ్యులుగా ఉన్న డీలర్లు 94,000 బిఎస్ 4 వాహనాలను విక్రయించారు. సభ్యులే మాత్రమే కాకుండా డీలర్లు 1.3 లక్షలకు పైగా బిఎస్ 4 వాహనాలను విక్రయించారు. మొత్తం విక్రయించిన బిఎస్ 4 వాహనాల సంఖ్య కోర్టు అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువగా చూపిస్తుంది. ఈ కారణంగా దీనికి సంబంధించిన నివేదికలను కోర్టు కోరటం జరిగింది.

మార్చి 31 తర్వాత అమ్మిన వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయనున్నారా.. లేదా ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

భారత ప్రభుత్వం బిఎస్ 4 వాహనాల నుండి బిఎస్ 6 ప్రమాణాలకు మార్చడం ఆటో పరిశ్రమ చరిత్రలో అతిపెద్ద మార్పు. కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న కారణంగా బిఎస్ 4 వాహనాల అమ్మకాల గడువు ముగియడంతో భారత సుప్రీంకోర్టు బిఎస్ 4 వాహన అమ్మకాలకు గాను కొంత సమయాన్ని పొడిగించింది. ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా డీలర్లు లెక్కకు మించిన వాహనాలను అమ్మడం జరిగింది. గడువు ముగిసిన తర్వాత కూడా బిఎస్ 4 వాహనాల డెలివరీ తీసుకున్న కస్టమర్లు కోర్టు ప్రకటించిన ఈ నిర్ణయం వల్ల ప్రభావితమవుతారా అనేది కొంత వరకు మనం వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Thursday, July 9, 2020, 12:17 [IST]
English summary
BS4 Vehicles Sold After March 31 Deadline Cannot Be Registered Says Supreme Court. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+