Just In
- 1 hr ago క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 15 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 16 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 20 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
Don't Miss
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Movies అతడితో 8 నెలల డేటింగ్.. వారం గ్యాప్ వస్తే.. అఫైర్ గురించి టీవీ నటి నవ్య
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లక్ష రుపాయల నెంబర్ కోసం 18 లక్షలు వెచ్చించాడు
తిరువనంతపురం ఆర్టిఓ కార్యాలయంలో ఓ వ్యక్తి నాలుగు అంకెల వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఏకంగా రూ. 18 లక్షలు వెచ్చించాడు.
అత్యంత
విలాసవంతమైన
లగ్జరీ
బైకులు
మరియు
కార్లను
కొనుగోలు
చేసే
వారు,
ఆ
బండ్లకు
అంతే
ఖరీదైన
ఫ్యాన్సీ
నెంబర్
దక్కించుకోవడంలో
ఏ
మాత్రం
వెనక్కి
తగ్గడం
లేదు.
ఈ
మాటలను
బలపరిచే
సంఘటన
తిరువనంతపురంలోని
ఆర్టిఓ
కార్యాలయంలో
చోటు
చేసుకుంది.
తిరువనంతపురానికి చెందిన ఓ ఫార్మసీ కంపెనీ యాజమాని మార్చి 20, 2017 న జరిగిన వేలంలో ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ను రికార్డు ధర రూ. 18 లక్షల రుపాయలతో సొంతం చేసుకున్నాడు.
కెఎస్ బాలగోపాల్ అనే వ్యక్తి కొనుగోలి చేసిన ల్యాండ్ క్రూయిజర్ వెహికల్ కోసం కెఎల్ 01 సిబి 1 (KL 01 CB 1) రిజిస్ట్రేషన్ నెంబర్ను సొంతం చేసుకున్నాడు. ఈ వాహనం ధర సుమారు కోటి రుపాయలకు పైగా ఉంది.
ఈ నెంబర్ కోసం తిరువనంతపురం ఆర్టిఓ కార్యాలయంలో బాలగోపాల్తో పాటు మరో ఇద్దరు లగ్జరీ కార్ల ఓనర్లు మరియు ఓ సూపర్ బైక్ యాజమాని పాల్గొన్నాడు. ఈ నెంబర్ ధర ప్రారంభ వేలం ధర రూ. 1 లక్షగా నిర్ణయిస్తే, చివరికి 18 లక్షలకు అమ్ముడుపోయింది.
వేలం పాటలో ప్రముఖ అధికారులు సౌత్ జోన్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ సికె అశోకన్, ఇద్దరు అసిస్టెంట్ కమీషనర్లు మరియు తిరువనంతపురం ఆర్టిఓ బి మురళీకృష్టన్ పాల్గొన్నారు. ఈ మొత్తాన్ని వీడియోలో పథిలపరిచారు.
ఆర్టిఓ అధికారిక కార్యాలయం నుండి అందిన సమాచారం మేరకు, మొత్తం 27 ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లకు వేలం నిర్వహించారు. వీటి కోసం 210 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిలో కేవలం సిబి శ్రేణి నెంబర్ల కోసం 67 మంది దరఖాస్తులు వచ్చాయి.