భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న సందర్భంగా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సింపుల్ ఎనర్జీ కంపెనీ కూడా తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. సింపుల్ ఎనర్జీ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.