Just In
- 4 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 5 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 9 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 10 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డ్రంక్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఇక మీ పని అంతే ..! కొత్త రూల్స్
మన దేశంలో గాని వేరె దేశాలలొ కాని చేస్తున్న పని తప్పని తెలిసినా అలాంటి పనులను చేసునే ఉంటాం. అలాంటి పనులలొ తాగి బండి నడపడం కూడా ఒకటి. దీనిని ఐనంతా తక్కువ చేయాలని పలు ప్రముఖ నగరాలాలొ ఉన్న పొలీసులు కొత్త కొత్త యోజనాలు మరియు రూల్స్ చేస్తున్నారు.
దేశంలోని ప్రతి రోజులొ వందలకొద్ది రోడ్దు ప్రమాదాలు అవుతున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం పైగ ప్రమాదాలు తాగి బండి నడపడం వలనె జరుగుతొంది. ఇందు మూలంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేసె వాళ్ళలు ఈ సారి సరైన బుద్ది చెప్పాలి అని అత్యంత కఠిణమైన చట్టాలను తెస్తున్నారు.
గత రెండు సంవత్సరాల నుండి డ్రంక్ డ్రైవ్ కేసులు పెరుగుతుండగా, మద్యం సేవించి వాహనం నడిపటం వలన కొందరు ప్రాణాలను ఒదులుకున్నారు. దీనిలో తప్పు చేసినవాళ్ళకన్నా అమాయకులె ఎక్కువ శాతం మరణించారని తెలుస్తోంది. దీనిని బ్రేక్ చేసెందుకు హైదెరాబాద్ నగర పొలీసులు ఒక కొత్త యోజనను ప్రారంభించారు.
హైదెరాబాద్ ట్రాఫిక్ పొలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ కేసులొ పట్టుబడిన ఉద్యోగుల కంపెనీలకు నొటీసులను పంపటం ప్రారంభించారు. పొలీసులు పంపె ఆ పత్రాలలొ మీ ఆఫీస్లొ పని చెసె ఇలాంటి వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతు పట్టుబడ్డాడు అని సూచనలను ఇస్తారు.
అవును ఇప్పుడప్పుడే పలు ఆఫీసులు ఇలాంటీ నొటీసులను పొందగా, దీనిని ఆ కంపెనియొక్క హ్యూమన్ రిసొర్స్ (హెచ్ఆర్) డిపార్ట్మెంటుకు డైరెక్టుగా పంపుతారు. ఆ పత్రంలో ఉద్యోగియొక్క డ్రంక్ ఆండ్ డ్రైవ్ కేసులొ పట్టుబడిన స్థళం మరియు సమయాన్ని కూడా పేర్కొని ఉంటుంది.
దీని పరంగా సికింద్రాబాదు ట్రాఫిక్ డిసిపి. ‘ఉద్యోగులకు ఇబ్బంది కలిపించటం కాని లేకా వారికి ఇలాంటి దారిలొ చర్యలు తీసుకోవటం అని మా ఉద్దేశం కాదు. కాని ఉద్యోగులు తాము మధ్యం సేవించి వాహనం నడుపరాదనెది మా అసలైన ఉద్దేశం అని అన్నారు.
ఇప్పుడప్పుడే నోటిస్ పొందిన ఉద్యోగులు
ఇది కేవలం మాటల్లొ చెప్పె పని అనుకుంటె అది తప్పు. ఎందుకంటె ఇప్పుడప్పుడే హైదెరాబాదులో ఉన్న గచ్చుబొలి సమీపంలో ఉన్న టెక్నాలజి ఆఫీసుకు పంపగా, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తు పట్టుబడిన నలుగురు వ్యక్తులను 4 రోజులు జైలులొ పెట్టారట.
విద్యావంతులైన కూడా మద్యం సేవించి వాహనం నడపటాం అది మూర్ఖతనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటె మనమే ట్రాఫిక్ నియమాలను పాలించక పోతె ఇంకెవరు పాలిస్తారు.? ఇందు మూలంగా మద్యం సేవించి డ్రైవింహ్ చేస్తుండగా పట్టుబడి మీ ఆఫీసులకు నోటిసులు వెలితె అది మీ కరియర్కె కదా దెబ్బ.??