Just In
- 10 min ago
హైదరాబాద్లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
- 36 min ago
టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?
- 1 hr ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 2 hrs ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
Don't Miss
- News
లాలూకు భారీ ఊరట- గడ్డి స్కాంలో నాలుగో కేసులో ఎట్టకేలకు బెయిల్..
- Sports
మరో అద్దిరిపోయే రికార్డ్కు చేరువలో రోహిత్: ఆ మైల్ స్టోన్కు దగ్గరగా: జాయింట్గా జాయిన్
- Movies
చావు కబురు చల్లగా.. ఓటీటీలో మరింత కొత్తగా..
- Lifestyle
ఆరోగ్య చిట్కాలు: దంతాల సంరక్షణ కోసం 'కొబ్బరి నూనె' ఇలా వాడండి!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత
భారతదేశంలోని చాలా వాహనతయారీదారు అప్పుడపుడు తమ ఉదారతను చాటుకుంటుంటారు. కరోనా మహమ్మరి నేపథ్యంలో చాలా కంపెనీలు ఇటువంటి సహాయాలు చేయడానికి ముందుకువచ్చాయి. ఇందులో ఒకటి ఎంజి మోటార్ కంపెనీ. ఎంజి మోటార్ కంపెనీ తమ హెక్టర్ వాహనాలను అంబులెన్సులుగా మార్చి చాలా హాస్పిటల్స్ కి అందించారు. దీనికి సంబందించిన సమాచారం ఇదివరకటి కథనాలలో తెలుసుకున్నాం..

ఇప్పుడు ఎంజి మోటార్ కంపెనీ యొక్క హైదరాబాద్ కి చెందిన "ఎంజి మోటార్ కార్ క్లబ్" యూనిట్ పిల్లల అభివృద్ధి కోసం మరో అడుగు ముందుకు వేశారు. నివేదికల ప్రకారం ఆంద్రప్రదేశ్ లోని గండికోట ప్రాధమిక పాఠశాలకు తమ వంతు చేయూతను అందించారు. ఎంజి 'మోటార్ కార్ క్లబ్ ఇండియా' యొక్క హైదరాబాద్ సెంటర్ సభ్యులు గండికోట గ్రాండ్ కాన్యన్లో ప్రయాణించి పిల్లల అభివృద్ధికి తోడ్పడ్డారు.

ఇది నిజంగా ప్రశంసించదగ్గ విషయం. ఇక్కడ ఫోటోలను గమనించినట్లయితే ఎంజి మోటార్ కార్ క్లబ్ సభ్యులు స్కూల్స్ వద్ద ఉండటం కూడా చూడవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ యూనిట్ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా చేశారు.

2021 మార్చి 7 న ఎంజి మోటార్స్ షోరూం, వడోదర ఎంజిసిసి ఇండియా మరియు కాయకల్ప్ లయన్స్ బ్లైండ్ గర్ల్స్ స్కూల్ కోసం ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఎంజి మోటార్ కంపెనీ భారతదేశంలో ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాధారణపొందింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఉత్పత్తులు మార్కెట్లో మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. కంపెనీ కూడా తమ ఉత్పత్తులలో లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో అందిస్తుంది.
MOST READ:కవాసకి ఆఫ్-రోడ్ బైక్లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

ఎంజి మోటార్ కంపెనీ ఇటీవల భారత మార్కెట్లో కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్పత్తులు కూడా చాలామంది వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇవి మునుపటి మెడల్స్ కంటే కొంత అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్నాయి.

చైనా కార్ దిగ్గజం ఎమ్జి మోటార్స్, భారత మార్కెట్ కోసం తమ సరికొత్త ఎమ్జి జెడ్ఎస్ పెట్రోల్ వెర్షన్ ఎస్యూవీని 'ఆస్టర్' అని పిలిచే అవకాశం ఉంది. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

ఎంజి మోటార్ కంపెనీ యొక్క గత ఫిబ్రవరి నెల అమ్మకాలు కూడా చాలా మెరుగుపడ్డాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2021లో ఎంజి మోటార్ ఇండియా మొత్తం 4,329 యూనిట్ల వాహనాలను విక్రయించి కంపెనీ అత్యధిక రిటైల్ అమ్మకాల గణాంకాలను నమోదు చేసినట్లు ప్రకటించింది.