350 అడుగుల కొండను నిటారుగా ఎక్కిన మూడు జీపులు

By Anil

సంక్రాంతి గాని లేదా రామ నవమి వచ్చిందంటే అబ్బో ఆ సంబరమే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా బండెనక బండి గట్టి ఎందుల బండ్ల పరుగుపందేలు చూసుంటాం. కాని ఈ మహానుబావులు ఏం చేశారో తెలుసా ? నిటారుగా ఉన్న 350 అడుగుల ఎత్తైన కొండ మీదకు, క్రిందకు జీపులు నడిపారు. నడవాలంటేనే గుండెలోని ప్రాణం గాల్లోకి వెళుతుంది. అలాంటిది ఏకంగా జీపులనే నడిపారు.

350 అడుగుల కొండను నిటారుగా ఎక్కిన మూడు జీపులు

వీళ్లు చేసేది సరదాగా అనిపించినా, ఇలాంటి చేయాలంటే ఎవరూ సాహసించలేరు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒకదాని వెంట ఒకటి మూడు వాహనాలతో కొండ మీదకు వరుస కట్టారు.

350 అడుగుల కొండను నిటారుగా ఎక్కిన మూడు జీపులు

ఇందులో మొత్తం మూడు జీపులున్నాయి. అందులో నాలుగు మరియు రెండు డోర్లున్న జీపులు ఉన్నాయి.

350 అడుగుల కొండను నిటారుగా ఎక్కిన మూడు జీపులు

మూడింటిలో వ్రాంగ్లర్ మరియు గ్రాండ్ చిరోకీ వంటి జీపులున్నాయి.

350 అడుగుల కొండను నిటారుగా ఎక్కిన మూడు జీపులు

నేల నుండి 65 డిగ్రీల కోణంతో ఉన్న 350 అడుగుల బండరాయి మీదకు మూడు ఒకదాని వెంట మరొకటి వెళ్లాయి.

350 అడుగుల కొండను నిటారుగా ఎక్కిన మూడు జీపులు

ఆ తరువాత మూడు కూడా ఒక దాని వెంట మరొకటి క్రిందకు వచ్చాయి. అయితే వీరు చేసిన సాహసంలో ఎటువంటి అపశృతి చోటు చేసుకోలేదు.

350 అడుగుల కొండను నిటారుగా ఎక్కిన మూడు జీపులు

జీప్ సంస్థ తమ 75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇదిగో ఇలాంటివి చేసినట్లు తెలిసింది.

350 అడుగుల కొండను నిటారుగా ఎక్కిన మూడు జీపులు

మూడు జీపులు కొండ పైకి వెళ్లి క్రిందకు రావడాన్ని వీడియోలో వీక్షించాలనుకుంటే కథనం క్రింది భాగంలో వీడియో కలదు....

మరిన్ని కథనాల కోసం...

విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?

ఇన్నోవా క్రిస్టాను ఇష్టపడేవారి కోసం మాత్రమే: విమర్శ


Most Read Articles

English summary
Watch 3 Jeeps Climb An Insanely Steep 350 Foot Incline
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X