కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని బయోపిక్ లో నటించిన తరువాత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చాలా ప్రసిద్ధి చెందాడు. ఈ ఒక సినిమాతో అతను ఒక రాత్రికే స్టార్ అయ్యాడు.

కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

34 ఏళ్ల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న ముంబైలోని బాంద్రాలోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనను ఎవరో చంపారని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి బీహార్ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బీహార్ పాట్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

సుశాంత్ మరణ కేసును సిబిఐ బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉపయోగించిన లగ్జరీ కార్లను తన తండ్రికి అప్పగించినట్లు సమాచారం.

కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

రెండు రోజుల క్రితం సుశాంత్ సింగ్ ఉపయోగించిన రెండు రేంజ్ రోవర్ ఎవోక్ మరియు మసెరటి క్వాట్రోపోర్ట్ కార్లను వారి తండ్రికి అప్పగించారు.

కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

ఈ రెండు కార్లతో సుశాంత్ నిలబడి ఉన్న ఫోటోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతున్నాయి. ఇవి సుశాంత్‌కు ఇష్టమైన కార్లు అని అతని స్నేహితులు మరియు బంధువులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్లను స్వీకరించిన తర్వాత సుశాంత్ విడిపోవడం తన కుటుంభం సభ్యులను తీవ్రంగా కలచి వేసింది.

కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

సుశాంత్ ఉపయోగించిన రెండు కార్లు లగ్జరీ వాహనాలు. ఇందులో రేంజ్ రోవర్ ఎవోక్ కారు విలువ కేవలం రూ. 54.94 లక్షలు. కానీ మసెరటి క్వాట్రోపోర్ట్ ఈ కారు కంటే చాలా రెట్లు ఎక్కువ దీని విలువ భారత్‌లో రూ. 1.74 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

ఈ కార్లు సుశాంత్ కుటుంబానికి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. సుశాంత్‌కు సినిమాతో పాటు కార్లపైనా చాలా క్రేజ్ ఉండేది. ఈ కారణంగానే అతడు చాలా ఖరీదైన కార్లు మరియు బైక్‌లను కొనుగోలు చేశారు.

కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

రేంజ్ రోవర్ ఎవోక్ అన్ని రకాల రోడ్లపై సజావుగా నడుస్తుంది. ఇందులో 2.0-లీటర్ ఇంజన్ ఉంటుంది. ఇది 247 బిహెచ్‌పి మరియు 365 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మసెరటి క్వాట్రోపోర్ట్ కారుకు 3.0-లీటర్ వి 6 ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 275 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 6.4 సెకన్లలో గంటకు 100 కిమీ వేగవంతం చేస్తుంది.

కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ఈ ప్రత్యేక కారును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన రోజువారీ రాకపోకలకు ఉపయోగించారు. ఈ కార్లు చనిపోయే ముందు రోజు వరకు అతనితోనే ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, August 21, 2020, 13:50 [IST]
English summary
Sushant Singh Rajput's cars handed over to his father. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+